Category Uncategorized

పెట్రో దరల పెంపు ఎవరి కోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్విటర్‌ ‌ద్వారా సూటి ప్రశ్న వేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వొచ్చినప్పుడు క్రూడాయిల్‌ ‌ధర ఎక్కువగా ఉన్నా పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ ‌టూ ఫేస్‌ ‌విచారణ అభిషేక్‌ ‌బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ ‌నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 20 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఇడి విచారణకు సోమవార ఎమ్మెల్సీ, కెసిఆర్‌ ‌కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో…

మా డిమాండ్లు నెరవేర్చక పోతే మరో ఉద్యమానికి సిద్ధం

కేంద్రానికి దిల్లీ ‘కిసాన్‌ ‌మహా పంచాయత్‌’ ‌సదస్సు హెచ్చరిక వ్యవసాయ మంత్రి తోమర్‌ను కలిసిన 15 మంది సభ్యుల బృందం న్యూ దిల్లీ, మార్చి 20 : కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి), రుణమాఫీ, ఫింఛను చట్టం సహా తమ డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చకుంటే మరోమారు ఉద్యమం చేపడతామని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) కేంద్ర…

జర్మన్‌ ‌రాయబారి కార్యాలయంలో ‘నాటు నాటు’ వేడుక

జరుపుకోవంపై ప్రధాన మంత్రి ప్రశంస హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : భారతదేశానికి, భూటాన్‌కు జర్మనీ తరఫు రాయబారి ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌శేర్‌ ‌చేసిన వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియోలో డాక్టర్‌ ‌ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌మరియు రాయబారి కార్యాలయ సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ ‌పురస్కారాన్ని…

పోస్ట్ ‌కోవిడ్‌ ‌నుంచి ఉమ్మడిగా కోలుకోవాలి

రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలి అదే ప్రపంచం సంకల్పమన్న కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : ప్రపంచం కలిసి ఉమ్మడిగా కోలుకోవాలని, రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలని సంకల్పించిందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ అన్నారు. అమృత్‌సర్‌లో జరుగుతున్న ఎల్‌ 20 ‌ప్రారంభ…

ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

సభలో పరస్పరం తోసుకున్న ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకున్న వైసిపి, టిడిపి నేతలు అమరావతి, మార్చి 20 : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడియం వద్ద నిసనకు దిగిన టిడిపి ఎమ్మెల్యేలపై అధికార వైసిపి సభ్యులు దాడికి దిగారు. దీంతో టిడిపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కిందపడ్డారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు…

ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ

చెన్నై, మార్చి 20 : కోలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌రజనీకాంత్‌ ‌కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్‌ ‌తెయాన్‌ ‌మెట్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్‌ ‌లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో…

ఏపిలో ఉద్రిక్తంగా అంగన్వాడీల చలో విజయవాడ

ఎక్కడిక్కడ అంగన్‌వాడీల అరెస్ట్ ‌నగరంలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు విజయవాడ, మార్చి 20 : అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. నగరంలకి రాకుండా వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి నిర్బంధించారు.  సోమవారం ఉదయం విజయవాడ ధర్నా చౌక వద్దకు చేరుకున్న వందలాది అంగన్వాడీలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లడంతో…

జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 20:, ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్‌ ‌వరల్డ్ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-23 ‌లో జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. న్యూ దిల్లీ, గ్రేటర్‌ ‌నోయిడా,మిని బాక్స్ ఆఫీస్‌  ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ…