Category Uncategorized

తిరుమలలో శాస్తోక్త్రంగా కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

తిరుమల, మార్చి 21 : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. ప్రతి ఏటా నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే…

తెలుగింటి తొలి పండుగ ఉగాది…

‘‘‌షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఉగాది రోజు నాలుగు సార్లు ఒక్కోసారి ఆరు గంటల నిడివి వదిలి ఒక చిన్న కప్పు తింటే ఆ పచ్చడి తిన్న ఫలితం…

నేటి నుంచే శోభకృత్‌ ఔషధీయుక్తం ఉగాది పచ్చడి

ప్రకృతి చిగురించే ఈ వసంతకాలాన్ని చెట్లూ, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది అంటారు… కాలక్రమేణా ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారు, సౌరమానాన్ని అనుసరించే ఇంకొందరు ఈ రోజు సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి  22 మార్చి 2023 బుధవారం శ్రీ…

ఏది రైతు భరోసా !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

మిల్లెట్‌ ‌మ్యాన్‌ ‌సతీష్‌కు కన్నీటి వీడ్కోలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 20 : డెక్కన్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌పి వి సతీష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలియగానే జహీరాబాద్‌ ‌ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణ పరిధిలోని పస్తపూర్‌లోని దక్కన్‌ ‌డెవలప్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌పీవీ సతీష్‌ (78) ‌సం రాలు, గత కొద్దిరోజులుగా…

దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వండి

అధికారులతో కలసి పంటపొలాలు పరిశీలించండి ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అమలు చేయండి మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రజలతో చర్చించండి ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వాలని, అధికారులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశాలించాలని బిఆర్‌ఎస్‌ ‌నేతలకు, శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌పిలుపునిచ్చారు.…

సిట్‌ ‌కేసీఆర్‌ ‌జేబు సంస్థ…. ఆధారాలిచ్చే ప్రసక్తే లేదు

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు సిద్ధమైతే మావద్ద ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 :పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకేజీ కేసులో సిట్‌ ‌నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెరదీశారు.. కుట్రకు కారకులైన…

తెగబడి కలిసికట్టుగా పోరాడుదాం

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కారు నినాదం ఎత్తుకున్నాం 75 ఏళ్ల స్వాతంత్య్రంలో అన్నీ సమస్యలే వనరులున్నా భంగపడ్డ భారత్‌ ‌కులాలు, మతాల కుమ్ములాటలతో వెనకబడ్డాం రాష్ట్ర అభివృద్దికి అడుగడుగున బిజెపి అడ్డంకులు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ నిలదీద్దాం బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు సిఎం కెసిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : ఇంతకాలం…

మంత్రి కెటిఆర్‌పై ఆరోపణలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌కు సిట్‌ ‌నోటీసులు

ఆధారాలు ఇవ్వాలని కోరిన సిట్‌ ‌కేసును నీరుగార్చే యత్నం : సిట్‌ ‌నోటీసులు రాగానే స్పందిస్తానన్న రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డికి సిట్‌ అధికారులు నోటీసులు పంపింది. పేపర్‌ ‌లీక్‌పై రేవంత్‌ ‌చేసిన…