Category Uncategorized

ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు

ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరు, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట పలుమార్లు అంటుం డటం చేస్తా ఉంటారు, వివిధ పరిస్థితులలో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది.  ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు.  ప్రపంచం లో 70 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందని…

కర్నాటకలో త్రిముఖమా ..బహుముఖమా?

కర్నాటక ఎన్నికల నగారా మోగింది. దక్షిణాదిలో పాగా వేయలనుకుంటున్న బిజెపికి కర్నాటక ఎన్నికలు అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నాటకతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్టాల్ల్రోనూ జెండా పాతాలని అనుకుంటున్నారు. జగన్‌, ‌కెసిఆర్‌లపై వ్యతిరేకతే బలంగా బిజెపి పావులు కదుపుతోంది. ఇకపోతే కర్నాటకలో పరిస్థితి మాత్రం అంత సులువుగా లేదని బిజెపి నేతలు…

మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు …

మంచి స్పందన వొచ్చింది    మార్చి 29 నుండి ఏప్రిల్‌ 9 ‌వరకు ఆరోగ్య శిబిరాలు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పం జిల్లా కేంద్రాలలో  కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు కాంప్రహెన్సివ్‌ ‌హెల్త్ ‌చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు హైదరాబాద్‌, ‌మార్చి 31 : హైదరాబాద్‌లోని మాసాబ్‌ ‌ట్యాంక్‌లోని సమాచార శాఖ…

ఆమ్వే లాంటి కంపెనీ యాడ్స్ ‌నుంచి తప్పుకోండి

మోసపూరిత కంపెనీలకు బ్రాండ్‌గా ఉండకండి అమితాబ్‌ను కోరిన తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌, ‌మార్చి 31 : మోసపూరిత కంపెనీలకు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా ఉండడం వల్ల ప్రజలు మోసపోతారని, అందువల్ల అటువంటి కంపెనీ యాడ్స్‌లో నటించవద్దని బిగ్‌బి అమితాబ్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ‌విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆమ్వే కంపెనీ యాడ్స్‌లో అమితాబ్‌…

సహజ వాయువు రంగంలో అమలులోకి యూనిఫైడ్‌ ‌టారిఫ్‌

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 31 : సహజ వాయువు రంగంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సంస్కరణ అయిన యూనిఫైడ్‌ ‌టారిఫ్‌ను అమలులోకి తీసుకు వొచ్చినట్లు పెట్రోలియ్‌ ఎం‌డ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌రెగ్యులేటరీ బోర్డు తెలియజేసింది. ఇది శక్తి మరియు సహజ వాయువు రంగంలో ఇది ఒక చెప్పుకోదగినటువంటి సంస్కరణ అని ప్రధాన మంత్రి నరేంద్ర…

నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 31 : ఓడరేవులు కేంద్ర స్థానంలో నిలబెడుతూ చోటు చేసుకొనేటటువంటి అభివృద్ధి ప్రయాసలకు మరియు ఆర్థిక సమృద్ధి కోసం సముద్రతీర ప్రాంతాలను ఉపయోగించుకునే ప్రయాసలకు నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌మరింత బలాన్ని జోడిస్తుందన్న ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌మొదలైన సందర్భం లో…

ఉద్యోగంలో నిత్యం ఒత్తిడి…. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

రంగారెడ్డి, మార్చి 31 : నగర శివారు నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పుప్పాలగూడ లో నివాసం ఉంటున్న వినోద్‌ ‌కుమార్‌ అనే సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ ‌తన గదిలో.. గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  వినోద్‌ ఉద్యోగం విషయంలో.. తను పనిచేస్తున్న సంస్థ…

చిక్కుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

న్యూయార్క్, ‌మార్చి 31 : అమెరికా  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌చిక్కుల్లో పడ్డారు. ఆయనపై  నేరారోపణలను రుజువైనట్లు  న్యూయార్క్ ‌గ్రాండ్‌ ‌జ్యూరీ  ధృవీకరించింది. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌  ‌నిలిచారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ 2016‌లో ఎన్నికల ప్రచారంలో పోర్న్ ‌స్టార్‌ ‌స్ట్రో డానియల్స్ ‌తో తనకున్న…

పాకిస్థాన్‌లో మరో దారుణ హత్య

కరాచీ, మార్చి 31 : పాకిస్థాన్‌లో హిందువులేలక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. వేటాడి వెంటాడి హిందువులను హత్య చేయడం, హిందూ అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరాచీలో ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్‌ ‌కార్పొరేషన్‌  ఆఫ్‌ ‌హెల్త్ ‌మాజీ డైరెక్టర్‌, ‌కంటి స్పెషలిస్ట్ ‌డాక్టర్‌ ‌బీర్బల్‌ ‌జెనాని…