తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు
హైదరాబాద్, ఏప్రిల్ 1 : తెలుగు రాష్ట్రాల మధ్యన రెండవ వందేభారత్ రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్,…
