Category Uncategorized

కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..

గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్‌ ‌ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో…

కర్ణాటక ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

కర్ణాటక  ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది.కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా కూడా  డీకే శివకుమార్ కొనసాగనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆరు రోజుల ప్రతిష్టంభన తర్వాత, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం, మే 18, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డారు, సమకాలీనుడైన…

మరో 5 నెలల్లో ప్రజలు కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ను నిషేధించబోతున్నారు

కేసీఆర్‌ ‌కు దమ్ముంటే… తెలంగాణలో చేసిన అభివృద్ధి శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి నా దిల్లీ పర్యటన మీడియా సృష్టే నన్ను హైకమాండ్‌ ‌పిలవనేలేదు కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే17 : ‘‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను…

ఆదివాసీల ఆర్థ్ధికాభివృద్ధ్దికి అందరూ కలిసి పనిచేయాలి

మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయితీలను తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు రెడ్‌‌క్రాస్‌ ‌ద్వారా సేవలు ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై రాజన్‌ ‌భద్రాచలం,ప్రజాతంత్ర,మే 17 :ఆదివాసిలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధిని సాధించడానికి అందరం కల్సి పనిచేయాల్సిన అవసరం…

105 సీట్లు పక్కా..!

9ఏళ్లలో చేసిన పనులు చెబితే చాలు… దశాబ్ద కాలంలోనే శతాబ్దకాలం పనులు చెరువు గట్ల ద టింగ్‌ ‌పెట్టి చెప్పండి రైతులతో కలసి గట్ల ద భోజనం చేయండి బిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : బీఆర్‌ఎస్‌ ‌విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు.…

మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు

సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్‌ ‌స్టార్ట్ అయింది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సీఎల్పీ నేత మల్లు…

కారు గుర్తును పోలిన గుర్తుల తొలగింపు

బిఆర్‌ఎస్‌ ‌వినతి మేరకు ఇసి నిర్ణయం న్యూ దిల్లీ,మే17: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్‌, ‌టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్‌ ‌తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఈ ‌కీలక నిర్ణయం…

చత్తీస్‌ఘడ్‌ ఆదివాసీ గ్రామాలపై యుద్ధ హెలికాఫ్టర్ల దాడులు నిలిపివేయాలి

ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాల్లో జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ ఉద్యమాలు బలంగా కొనసాగి ‘వెట్టి’కి ఘోరి కట్టి రైతాంగ హక్కులకు ఊపిరిలు పోసింది. ఆ ఉద్యమాలు 1978 నుండి 1980 వరకు కొనసాగి కల్లోలిత ప్రాంతాల చట్ట నిర్బంధాలను ఎదుర్కొన్నాయి, 1980, 1990లలో…

మనిషిగా అంతరిస్తున్న ఆధునిక మానవుడు

మనిషి ఎదిగాడు… ఎదుగుతున్నాడు. ఆర్ధికంగా…తాను ఆశించిన విధంగా. అయితే ఈ ఆశలో దురాశ అనే దూరాలోచన తప్ప సామాజిక హితం లేదు. మానవత్వం లేదు. మంచితనానికి కాస్తంతైనా చోటు లేదు. కుటుంబాల్లో మోసాలు..స్నేహాల్లో ద్రోహాలు…మాట నిలకడ లేని మనస్తత్వాలు…నమ్మించి వంచన చేసే కుత్సితత్వం…కృత్రిమత్వం. మహానటులను మించిన మాయ మనుషుల వలలో చిక్కి,మనసు బద్దలై ప్రేమల పేరుతో…