రద్దు రాజకీయమా- ప్రజా శ్రేయస్సా? !
‘‘నల్ల ధనాన్ని అరికట్టడానికి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.ఆర్బిఐ మాజీ గవర్నర్ రాజన్ ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే,ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో…
