డబుల్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన..
వడగాలులు తోడుకావడంతో ప్రజల ఉక్కిరిబిక్కరి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం,మే15 : తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ,ఆంధ్రాలో వడగాలులకు తోడు తీవ్రమైన ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరిగి వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.…
