Category Uncategorized

విమర్శనాత్మక ఆలోచనలే జ్ఞానానికి మూలం

ప్రపంచంలోను, మనదేశం లోను ఎంతో మంది తత్వవేత్తలు జన్మించి తమదైన శైలిలో మానవాళికి మహోపకారం చేసారు. కొంత మంది నాస్తికులుగా ప్రపంచంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజల్లో చైతన్యం రగిలించి, శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించారు మరి కొంతమంది తమ ఆధ్యాత్మికతకు,తత్వానికి నైతికతను,మానవత్వాన్ని  మేళవించి జన జీవితాలను ప్రభావితం చేసారు. కొంతమంది దైవభక్తిని విడనాడి కేవలం సత్యాన్ని…

నేడు మధ్య ప్రదేశ్‌ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

నేషనల్‌ ‌సికల్‌ ‌సెల్‌ అనీమియా ఎలిమినేషన్‌ ‌మిషను ప్రారంభించనున్న మోదీ రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్‌ ‌కార్డుల పంపిణీ ప్రారంభం హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 30 : ‌ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని పర్యటించనున్నారు. మధ్యాహ్నం శాహ్‌డోల్‌లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు అయ్యి, అక్కడ నేషనల్‌ ‌సికల్‌ ‌సెల్‌ అనీమియ…

కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ ‌పోరాటం

న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌  ‌తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ‌ప్రతులను దగ్ఢం చేసేలా దశల వారీ ప్రచార కార్యక్రమానికి ఆప్‌ ‌పిలుపు ఇచ్చింది. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల…

వివాదాస్పదంగా తమిళనాడు గవర్నర్‌ ‌రవి నిర్ణయాలు

అమిత్‌ ‌షా ఆదేశాల మేరకే ఉప సంహరణ సిఎం స్టాలిన్‌ను సంప్రదించక పోవడంపై ఆగ్రహం చెన్నై, జూన్‌ 30 : ‌కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ ‌రవి వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదస్పద నిర్ణయానికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్‌కు రాసిన…

‌ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాల లబ్దిదారులు

‘‘మేనిఫెస్టో అంటే జగన్‌’’ ‌చర్చా కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ సత్తెనపల్లి,జూన్‌30:‌మేనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం గా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి అని, ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి…

తెలంగాణ సమాజం కోసమే భట్టి పాదయాత్ర : రేవంత్‌ ‌రెడ్డి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర కాంగ్రెస్‌ ‌కోసం కాదని..తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్‌ ‌భేటీ అయ్యారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని..ఈస్ట్‌మన్‌ ‌కలర్‌లో ప్రజలకు చూపిస్తున్న భ్రమలను…

రేపటి ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ ‌పాలనకు సమాధి…

పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి సాగుతాం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు నడుచుకుంటనైనా సభకు వొస్తరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‘‘‌ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ ‌పాలనకు సమాధి కడతాం. మా సీనన్న మూడో కన్నులాంటివాడు..శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో…బీఆర్‌ఎస్‌ ‌పరిస్థితి కూడా అంతే’’…

పోడు రైతుకు పట్టాభిషేకం…దశబ్దాల కల సాకారం

గిరిజనుల ఆత్మగౌరవాన్ని అకాశానికెత్తిన కెసిఆర్‌ ‌పుడమిపై పోడు రైతుకు పూర్తి హక్కు పట్టాతో పది రకాల ప్రయోజనాలు కేసులు ఎత్తివేసే దిశగా చర్యలు   పాల్వంచలో మంత్రి పువ్వాడతో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణలో గిరిజనులు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న పోడు…

‌ప్రధాని ఏనాడూ తాను చేస్తున్నానని చెప్పరు

సిఎం కేసీఆర్‌, ‌మంత్రులేమో మేమే ఇస్తున్నామంటారు కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనను కక్కిస్తాం…ప్రజలే నన్ను కాపాడుకుంటారు చేర్యాల మహాజన సంపర్క్ అభియాన్‌లో బిజెపి నేత ఈటల రాజేందర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏనాడు తాను చేస్తున్నాననీ చెప్పరనీ, జీతగాడిని, సేవకుడిని తప్ప ఓనరును కాదని చెబుతుంటే…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,…