రెండేళ్లలో మూడో వంతు టెక్నాలజీ రంగ ఉద్యోగాలు హైదరాబాద్లోనే
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్లోనే సృష్టించినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం కోకాపేటలో మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు…
