ఉపాధ్యాయ దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్
స్పౌజ్ బదిలీల కోసం నినదించిన ఉపాధ్యాయులు బోనాలు సమర్పించిన మహిళా టీచర్లు మిగిలింది ప్రగతి భవన్ ముట్టడేనని సంఘాలు వెల్లడి ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్ బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు…
