Category Uncategorized

ఉపాధ్యాయ దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌

స్పౌజ్‌ ‌బదిలీల కోసం నినదించిన ఉపాధ్యాయులు బోనాలు సమర్పించిన మహిళా టీచర్లు మిగిలింది ప్రగతి భవన్‌ ‌ముట్టడేనని సంఘాలు వెల్లడి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్‌ ‌బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు…

‘ఉమ్మడి పౌర స్మృతి’ తో దేశ ప్రజల మధ్య బిజెపి చిచ్చు

ప్రజలను చీల్చే నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తాం గంగా జమునా తహజీబ్‌ను కాపాడేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలి ముస్లిం లా బోర్డు కార్యవర్గం, ఎంఐఎం ప్రతినిధులతో భేటీలో తమ వైఖరిని స్పష్టం చేసిన సిఎం కెసిఆర్‌ ఉభయ సభల్లో కార్యాచరణకు ఎంపిలకు సిఎం దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే…

తప్పుడు రిటర్న్‌లు సమర్పిస్తే జరిమానా, జైలు

ఐటి అధికారి తీవ్ర హెచ్చరిక హైదరాబాద్‌, ‌జూలై 8 : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు కోరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రా, తెలంగాణ ఇన్‌కమ్‌ ‌ట్యాక్స్ ‌చీఫ్‌ ‌కమిషనరు మిథాలీ మధుస్మిత పేర్కొన్నారు. జైలుశిక్షతోపాటు 12 శాతం వడ్డీ, 200 శాతం పన్ను ఫెనాల్టీ…

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన సిఎం జగన్‌ ‌దంపతులు

కడప, జూలై 8 : వైఎస్సార్‌ ‌జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి  ఇడుపులపాయకు చేరుకుని  వైఎస్సార్‌కు నివాళులర్పించారు.  శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్దకు చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ ‌భారతి, తల్లి వైఎస్‌ ‌విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు…

సింగపూర్‌లో నేడు బోనాలు

ఇక్కడ పర్యటనలో ఉన్న మంత్రులకు ఆహ్వానం సింగపూర్‌, ‌జూలై 8 : సింగపూర్‌లో ఏడోసారి జరుగబోయే బోనాల పండుగకు తెలంగాణ కల్చరల్‌ ‌సొసైటీసింగపూర్‌ ‌ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్‌ ‌టెంపుల్‌ ‌లో సింగపూర్‌ ‌బోనాల పండుగ 9 జూలై న జరుగనున్నది. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి…

శివసేన వర్గాలకు స్పీకర్‌ ‌నోటీసులు

ముంబై, జూలై 8 : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ‌రాహుల్‌ ‌నర్వేకర్‌ ‌విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ’పై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్‌ ‌ప్రశ్నించారు. తాను జారీచేసిన నోటీసులకు వివరణ ఇవ్వాలని రెండు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించారు. గతంలో శివసేనను…

కనకదుర్గమ్మకు శ్రీశైలం తరఫున సారె

విజయవాడ, జూలై 8 : ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి, శ్రీమల్లేశ్వరస్వామివారికి ఆలయ ప్రాంగణంలోని గణపతిస్వామి, కుమారస్వామికి శ్రీశైలం దేవస్థానం తరుఫున సారెను సమర్పించారు. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, దేశస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ ‌లవన్న దంపతులు ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు సారెను సమర్పించిన వారిలో…

వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి… జయంతి సందర్భంగా వైఎస్‌కు ఇడుపులపాయలో తల్లితో కలసి షర్మిల నివాళి

ఇడుపులపాయ, జూలై 8 : వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్‌ ‌తనయ వైఎస్‌  ‌షర్మిల శనివారం ఉదయం నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట తల్లి విజయ, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక…

జనాభా పెరుగుదల- ఒక విశ్లేషణ

నేడు  ప్రపంచ జనాభా దినోత్సవం ఎక్కడ చూసినా జనం.పల్లెలు,పట్టణాలు,నగరాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.హోటళ్ళు, సినిమా హాళ్ళు,షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్లు,హాస్పిటల్…ఇలా ఒకటేమిటి బ్యాంకుల నుండి బట్టల దుకాణాల వరకు  ఎక్కడ చూసినా జనం. ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో ప్రతీ ప్రాంతం కిటకిట లాడుతున్నది. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగిన జనాభా వలన పలు ప్రపంచ…