Category Uncategorized

రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హై కోర్ట్

      2019 లో  “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయనపై విధించిన శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నేడు ,జులై 7 న  నిరాకరించింది మరియు ఆ శిక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.శుక్రవారం శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన…

పథకాల అమలులో ముందుండాలి..!

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రినిధులు,అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష దళిత బంధు పథకం ఒక సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం సమాజంలో లేదని అది చూసే వారి ఆలోచనలో ఉందని మంత్రి అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీవోలతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు గురువారం…

డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఇందులో కాంట్రాక్ట్ ‌పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిన, 50 మంది టీఎస్‌కేసీ…

వరి పొలాల్లో వలస కూలీలు

యూపీ, బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌టూ సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు, ఊపందుకున్న వరి నాట్లు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : పొట్టకూటి కోసం వందల మైళ్ల దూరాన్ని దాటి వస్తున్నారు ఎందరో కూలీలు. ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాల నుంచి కూలీలు వలస వొస్తున్నారు. సిద్ధిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో…

‌ప్రధాని పర్యటనకు విస్తృత స్థాయి బందోబస్తు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రేపు రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్‌ ‌తెలిపారు. 8న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వొస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై గురువారం వరంగల్‌ ‌పోలీస్‌…

తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ ‌సీట్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ ‌సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. కోర్‌ ‌గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్‌ ‌కాలేజీలు కంప్యూటర్‌ ‌కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్‌ ‌సీట్లకు ప్రభుత్వం…

రేపు వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటన

సిఎం కెసిఆర్‌కు అధికారిక ఆహ్వానం హాజరవుతారా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్రమోదీ రేపు రాష్ట్ర పర్యటనుకు రానున్న సందర్భంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే గతంలో లాగా దూరం ఉంటారా లేక, వరంగల్‌ ‌సభలో పాల్గొంటారా అన్నది నేడు స్పష్టం కానుంది.…

బిఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అవాస్తవం

బిజెపిపై కొందరు విషప్రచారం ఎప్పటికైనా కెసిఆర్‌ ‌చట్టానికి జవాబుదారియే వరంగల్‌లో రేపు జరుగనున్న మోదీ సభకు ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కుమ్మక్కయ్యాయంటూ కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. గురువారం…

ఉన్నత శిఖరాలకు చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాలీలు

మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాలీలు  కొత్త శిఖరాన్ని తాకాయని మంత్రి ట్వీట్‌ ‌ద్వారా పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాలీలు  11 శాతం ఉండగా..‘భారత్‌ ‌వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్‌ ‌గర్నమెంట్‌లో ఖాలీలు  12.1శాతానికి…