Category Uncategorized

సౌలత్ లు కరువైన సర్కార్ బడులు..  నేడు బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

        తెలంగాణ సర్కార్ విద్యారంగం పై పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ,”ప్రభుత్వ రంగంలో విద్య” అందించే బాధ్యతలనుండి తప్పు కుంటున్నది.కేజీ టు పిజి వరకు సర్కార్ ఉచిత విద్య పేరిట ఇచ్చిన హామీని నెరవేర్చటంలో విఫలమయిన తెరాస ప్రభుత్వం  తెలంగాణ సమాజాన్ని మోసగిస్తుందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి దూరంచేస్తున్న ఫలితంగానే…

హిమాచల్‌కు భారీ వర్ష సూచన

ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు 13 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగింపు ఉధృతంగా బియాస్‌ ‌నది…వరదల్లో కొట్టుకుపోయిన కార్లు సిమ్లా, జూలై 10 : హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 24 గంటల పాటు…

ఉత్తరాదిని వణికిస్తున్న కుంభవృష్టి

భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ ‌నది వర్షాల కారణంగా 22 మంది మృతి చెందినట్లు గుర్తింపు మనాలిలో వరద బీభత్సంతో పర్యాటకుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై10:ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్మూ-కశ్మీర్‌ ‌సహా ఉత్తరాదిలోని…

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అం‌శాలను త్వరగా పరిష్కరించండి

హైదరాబాద్‌, ‌జూలై 10 : రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ దిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటనకై న్యూ దిల్లీ వెళ్లిన సిఎస్‌, ‌కేంద్ర…

కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలి

రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘బహిరంగ విచారణ’ కౌలు రైతుల గుర్తింపుకై 2011 చట్టం అమలు చేయాలని డిమాండ్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో కౌలు రైతులకు అత్యంత అన్యాయం జరుగుతున్నదని, వారి సమస్యలు మళ్ళీ ఈ రోజు చాలా బాధతో వినవలసి వొచ్చిందని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడానికి 2011 చట్టం…

ఆలస్యం జరిగింది…వర్షాలు పడుతాయి

ప్రజల పూజలు సంతోషంగా అందుకుంటున్నా రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ’ప్రజలు చేసిన పూజలు…

గెలుపే లక్ష్యంగా ఆగస్టు నుంచి బిజెపి పాదయాత్రలు

చేయనున్న కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల ఈటల, ధర్మపురిలకు కేంద్రం అదనపు భద్రత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కాషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎం‌పీ బండి సంజయ్‌…

అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తాం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తానా సభల్లో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం…

పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసాం

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌ది 1127 మందికి  పోడు పట్టాలు పంపిణీ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 10 : పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య…