Category Uncategorized

ఉద్యమ శక్తుల నిస్తేజం.. బాసర ఐటీ నిర్వీర్యం

‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి, యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి…

జీవన సంధ్యలో అనుభూతుల ప్రగాఢత

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతొ సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్పొచ్చు. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…

ప్రతి ఒక్కరిలోనూ ఓటు చైతన్యం రావాలి

– ఆగస్టు 11 నుంచి రెండో విడత ఓటు చైతన్య యాత్ర. – తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న పరిగి, ప్రజాతంత్ర, జూలై 13: ప్రతి ఒక్కరిలో ఓటు చైతన్యం రావాలని అలా జరిగినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారతాయని తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న అన్నారు. గురువారం ఒక ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. పార్టీలు…

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలే : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 13: యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ లో ఏర్పాటు…

ఆమనగల్లులో నేడు బిజెపి ఒకరోజు రిలే నిరాహార దీక్ష

ఆమనగల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల నుంచి 150 పడకల స్థాయికి పెంచాలని కోరుతూ ఈనెల 14న (శుక్రవారం) బిజెపి ఆమనగల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మండన్ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  గత అసెంబ్లీ…

సిఎం మనవడు హిమాన్షు చొరవ

మారిన గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు నిధులు సమకూర్చి అధునాతనంగా తీర్చిదిద్దిన వైనం మంత్రి సబిత చేతుల దుగా ప్రారంభోత్సవం పేదరికాన్ని అరికట్టే ఉపాయం..చదువుకున్న సమాజమన్న మా తాత కెసిఆర్‌ ‌ప్రేరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 :  సిఎం మనవడు హిమాన్షు చొరవతో పాటు, నిధులు సమకూర్చడంతో  గౌలిదొడ్డిలోని కేశవనగర్‌ ‌ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు…

రాహుల్‌ ‌గాంధీపై పరువు నష్టం కేసు

న్యూ దిల్లీ, జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ ‌మోదీ సుప్రీమ్‌ ‌కోర్టులో బుధవారం కేవియట్‌ ‌దాఖలు చేశారు. గుజరాత్‌ ‌హైకోర్టు తీర్పుపై రాహుల్‌ ‌గాంధీ అప్పీల్‌ను విచారించాలని ఆయన కేవియట్‌లో కోరారు. రాహుల్‌ ‌గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన…

తెలంగాణలో కాంగ్రెస్‌దే విజయం

తిరుమల, జూలై 12 : తెలంగాణ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం సాధిస్తుందన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌ అం‌టేనే కాంగ్రెస్‌ ‌పార్టీ గుర్తుకొస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌ అం‌శం బయటకు వొచ్చినప్పుడు దానిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ కోసం బిఆర్‌ఎస్‌ ఉద్యమం

కలసి వొచ్చే పార్టీలను కలుపుకుని పోరాటం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. కాజీపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన…