Category Uncategorized

అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు

వారికి కుటుంబ రాజకీయాలే ముఖ్యం అవినీతిలో బెయిల్‌పై ఉంటే అదనపు అర్హత ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా? విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని మోదీ  ఘాటు విమర్శలు అండమాన్‌ ‌నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్ ‌టెర్మినల్‌ ‌ప్రారంభించిన ప్రధాని న్యూ దిల్లీ, జూలై 18 : కాంగ్రెస్‌ ‌సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని…

దిల్లీ లిక్కర్‌ ‌కేసులో మాగుంట రాఘవకు ఊరట

న్యూ దిల్లీ, జూలై 18 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు  బెయిల్‌ ‌మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్‌ ఇవ్వడాన్ని…

ఫలితాల ఆధారిత విద్యలో చతికిలపడ్డ ఉన్నత విద్య!

ఫలితాల ఆధారిత విద్య అనేది విద్యా వ్యవస్థలోని ప్రతి భాగాన్ని లక్ష్యాల (ఫలితాలు) చుట్టూ ఆధారం చేసుకునే విద్యా సిద్ధాంతం. విద్యా అనుభవం కోర్స్ ముగిసే సమయానికి, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలి. ఒబిఇ లో ఏ ఒక్క నిర్దేశిత శైలి బోధన లేదా మూల్యాంకనం లేదు; బదులుగా, తరగతులు, అవకాశాలు మూల్యాంకనాలు అన్ని విద్యార్థులు…

తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాల గణనీయమైన విస్తరణ!

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రంలో “ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు” విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వైద్య సదుపాయాలు, హాస్పిటల్ల నిర్మాణాలు, సరికొత్త వైద్య, ఆరోగ్య విధానాలు, పధకాలు ఈ వైద్య సదుపాయాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాని…

వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 18 : వర్షాలు కురవడంతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు.సందర్బంగా మంత్రి మాట్లాడుతు వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అని..రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్,…

గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ నాయకుడు మోయిన్ కన్నుమూత

తాండూరు, ప్రజాతంత్ర, జులై 18: గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోయిన్ గుండెపోతుతో హఠాత్మరణం చెందారు గుండెపోటుతో అకాల మరణం చెందిన అల్లుడు మోయిన్ చూసేందుకు వచ్చిన మామ అల్లుడు హఠాత్ మరణం తట్టుకోలేక మామ కూడా గుండెపోటుతో మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరి అకాల మరణం…

రైతంగా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నర్సింహారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: రైతన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పటాన్ చెరు…

టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కప్పాటి పాండురంగారెడ్డి శుభాకాంక్షలు

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 18 : టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌గా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన సందర్భంగా కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డితో కలసి నగరంలోని పొంగులేటి నివాసంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి…

తెలంగాణ ప్రభుత్వంతో రత్నదీప్ అవగాహన ఒప్పందం : రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ప్రముఖ రిటైల్ చైన్ అయిన రత్నదీప్, తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్(టాస్క్), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) భాగస్వామ్యంతో ‘మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎంఓయు)’ కుదుర్చుకున్నట్లు రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ‘రత్నదీప్ రిటైల్…