Category Uncategorized

రోడ్డుపై ఉన్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం సోషల్‌ ‌డియాలో వీడియో పోస్టుతో గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 19 : రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిపై కారుడ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అలాగే ఆ వ్యక్తిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ రోడ్డుపై మరో కారులో వెళ్తున్న వ్యక్తి ఈ…

చిరు బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌పరువు నష్టం కేసు

హైదరాబాద్‌,‌జూలై 19 : పరువు నష్టం కేసులో, ప్రముఖ టాలీవుడ్‌ ‌దంపతులు జీవిత ఆమె భర్త రాజశేఖర్‌ ‌లకు నాంపల్లి లోని, 17వ అదనపు చీఫ్‌ ‌మెట్రో పోలిటన్‌ ‌మేజిస్ట్రే  ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌  ‌పై గతంలో రాజశేఖర్‌ ‌దంపతులు తీవ్ర ఆరోపణలు…

ఉత్తరాఖండ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ ‌పేలిన ఘటనలో 16 మంది మృతి

‌డెహ్రాడూన్‌, ‌జూలై 19 : ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ‌పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి గంగా ప్రాజెక్టు సీవేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌లోకి కరెంట్‌ ‌ప్రవహించడంతో ఈ ప్రమాదం…

ఉత్తరాదిలో మళ్లీ వరద బీభత్సం

మరోమారు భయపెడుతున్న యమున వరద ముప్పుతో దిల్లీ వాసుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 19 : వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ ‌సహా పలు రాష్టాల్ల్రో రెయిన్‌ అలర్ట్ ‌జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి…

డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

ఉప్పల్ ,ప్రజాతంత్ర, జూలై 19: డివిజన్ లోనీ సమస్యలను పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు, ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డుగా…

ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతానికే : ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆమ్ ఆద్మీ పార్టీ తోసహా దేశంలోని 26 లౌకిక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఐ.ఎన్.డి.ఐ.ఏ(ఇండియా) కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతనికే అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. నిరంకుశ అధికార నేషనల్ డెమోక్రాటిక్ ఆల్పైన్స్(ఎన్.డి.ఏ)ను ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు…

డబ్బులపై ఆశతోనే దొంగతనం .. సీసీ కెమెరాల ద్వారా కేసును చేదించిన పోలీసులు

– ఇద్దరు నిద్దతుల రిమాండ్ మరో ముగ్గురికై పోలీసుల వేట – కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తాండూరు ప్రజాతంత్ర జులై 19 : డబ్బులపై ఆశతోనే ఓ ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తెలిసిన ఓ ఇంటిలోనే దొంగతనాన్నికి పాల్పడ్డారు. ఈ ఈ భారీ చివరి సంఘటన…

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర శివసేన రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ యాత్ర నేడు…

జీ 20 సదస్సులో పాల్గొన్న చైతన్య

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: న్యూ యార్క్ కేంద్రంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జీ 20 సదస్సులో వికారాబాద్ ప్రాంతంకు చెందిన చైతన్య పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి జీ-20 సదస్సులో పాల్గొన్న మొదటి యువకుడు చైతన్య కావడం విశేషం జి ట్వంటీ సదస్సులో వ్యాపారంగంపై ప్రసంగించిన చైతన్యను వివిధ దేశాల ప్రతినిధులు…