Category Uncategorized

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు

ప్రాజెక్టుల్లోకి వరద…పెరుగుతున్న నీటి మట్టం గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం కడెం, నిజాంసాగర్‌లకు భారీగా వరద సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ ‌హెచ్చరిక ఏకధాటి వర్షాలతో వరంగల్‌లో పాత గోడకూలిన ఘటనలో వ్యక్తి మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వొచ్చిచేరుతున్నది.…

భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం…మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…

3 ‌గంటల కరెంట్‌ ‌పార్టీ కావాలా?

3 పంటలకు 24 గంటల ఉచిత కరెంట్‌ అం‌దించే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కావాలా? రైతులు ఆలోచించాలని రాఘవాపూర్‌ ‌రైతు సమావేశంలో మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19 : వ్యవసాయానికి 3గంటల కరెంటు అందించే పార్టీ కావాలా? 3 పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందించే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ…

విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు…

కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ ‌సీనియర్ల లంచ్‌ ‌విటింగ్‌ ‌హాజరైన రేవంత్‌, ‌జానా, ఉత్తమ్‌, ‌పొన్నాల, షబ్బీర్‌, ‌సంపత్‌ ‌తదితరులు ఆగస్ట్ ‌నుంచి ప్రజల్లోకి…త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నామన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ఆగస్ట్ ‌నుంచి ప్రజల్లోకి వెళ్తామని, నేతలమంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామని కాంగ్రెస్‌ ఎం‌పి…

ముస్లిం ప్రతినిధులతో సిఎం జగన్‌ ‌భేటీ

అమరావతి,జూలై19 : ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.‌జగన్‌ ‌సమావేశమయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌జకియా ఖానమ్‌, ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజాద్‌ ‌బాషా, సీఎస్‌ ‌డాక్టర్‌ ‌కె ఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌, ఎమ్మెల్యేలు అబ్ధుల్‌ ‌హఫీజ్‌ ‌ఖాన్‌,…

కొరియన్‌ ‌టెక్స్‌టైల్‌ను పరిశీలించిన బుగ్గన

అమరావతి,జూలై19 :దక్షిణ కొరియాలో ఆర్థిక, ప్రణాళిక , నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌పర్యటన కొనసాగుతున్నది. సియోల్‌ ‌లో ’కియా మోటార్స్ ‌కార్పొరేషన్‌’ ‌గ్లోబల్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సీఈవో హో సంగ్‌ ‌సాంగ్‌తో సమావేశమయ్యారు.కొరియన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌’‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ‌టెక్స్‌టైల్‌ ‌రంగంలో నైపుణ్యాభివృద్ధి ,…

బాలికతో ఇంట్లో వెట్టి చాకిరీ

చిత్రహింసలతో నరకయాతన మహిళా పైలట్‌ ‌దంపతుల ఘాతుకం ర్తించి చితకబాదిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 19 : ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్‌, ఆమె భర్త చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని  చితకబాదారు. ఈ వీడియో క్లిప్‌ ‌సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యింది. దేశ…

మిథునం కథారచయిత శ్రీరమణ మృతి

హైదరాబాద్‌, ‌జూలై 19 : ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీ‌రమణ  కన్నుమూశారు. అయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరమణ గతరాత్రి హైద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ’మిథునం’  సినిమా రచయిత శ్రీరమణ కావటం విశేషం. ఆ సినిమా పెద్ద హిట్‌ అవటమే కాకుండా, రచయిత శ్రీరమణకి,…

ఆటో డ్రైవర్‌ ‌టమోటా ఆఫర్‌

న్యూ దిల్లీ, జూలై 19 : టమాటా  ధరలు మంటెత్తుతూ కిలో ఏకంగా రూ. 200 దాటి చుక్కలు చూపుతున్నాయి. టమాట లేకుండానే వంటలను సరిపెట్టేస్తున్న మగువలు ఈ నిత్యావసర కాయగూరను కిచెన్‌కు దూరంగా ఉంచుతున్నారు. టమాటా ధరలు రికార్డు ధరలకు చేరడంతో చండీఘఢ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ అరుణ్‌ ‌వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో…