భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి
రామాలయం రోడ్లన్నీ జలమయం 43 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు 44 అడుగులు దాటిన నీటిమట్టం….లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునక భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20 : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం…
