Category Uncategorized

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి

రామాలయం రోడ్లన్నీ జలమయం 43 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు 44 అడుగులు దాటిన నీటిమట్టం….లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునక భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20  : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం…

వరదల పరిస్ఠితి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

వరదలు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు నియామకం. -పరిస్థితిని సమీక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు భద్రాచలం ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున 71అడుగులు వరకు పెరుగుతుందని దృక్పథాన్ని మనసులో పెట్టుకొని సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు అధికారులు వారి సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని ఏ ఒక్క ప్రాణానికి…

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

మరోనాలుగు రోజులపాటు భారీ వర్షం హెచ్చరిక ప్రాజెక్టులకు భారీగా వొచ్చి చేరుతున్న నీరు పొంగిపొంగుతున్న వాగులు, వంకలు పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం స్కూళ్లకు రెండ్రోజుల పాటు సెలవుల ప్రకటన వైద్యశాఖను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.…

కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హెయమైన చర్య : మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 20 : కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి అని చూడకుండా తెలంగాణ పోలీసులు ప్రవర్థించిన తీరు విడ్డూరంగా ఉందన్నారు.రజాకార్ల పాలనను తలదన్నేల కెసిఆర్ పాలన…

పీఆర్టీయూటిఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 20 : పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శుల పిలుపుమేరకు సభ్యత నమోదు వారోత్సవాలను జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం,మంచాల్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో క్రియాశీలక సభ్యత్వం చేయించి ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా.. జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ,317 ద్వారా రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం…

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి : పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్, బ్యాగులను సంపూర్ణంగా నిషేధించారని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులు యువకులు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్(టిసిసి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం గోలిపురాలోని…

వర్షంలోనూ నిర్విరామంగా మాన్‌సూన్ రెగట్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : హుస్సేన్ సాగర్ లో వరద నీరు చేరినప్పటికీ గురువారం మాన్‌సూన్ రెగట్టా 2023 టీమ్ రేసింగ్ ఈవెంట్ విరామం లేకుండా నిర్వహించబడింది. జోరుగా కురుస్తున్న వర్షం, ప్రతికూల వాతావరణంను కూడా దేశంలోని సైలర్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ జ్యూరీ, చీఫ్ అంపైర్ కెప్టెన్ అభిమన్యు పాటంకర్, ముంబైలోని…

గజ్వేల్‌ ‌నుంచే కేసీఆర్‌ ‌పోటీ

త్వరలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో స్పెషల్‌ ‌లంచ్‌ ‌మీటింగ్‌ అదే వేదిక ద్వారా పోటీపై క్లారిటీ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టనున్న గులాబీ దళపతి ఎ.సత్యనారాయణరెడ్డి, ప్రజాతంత్ర ప్రతినిధి మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రేస్‌ ‌గుర్రాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

ఇల్లు- గూడు!

ఇరుకుదో చిన్నదో ఉండేందుకు ఓ నీడ ఉన్నందుకు అందరం కలిసి ఓ చోట మనసు దుప్పట్లను పరిచి తనివితీరా ఊసులాడేందుకు ప్రేమగా అల్లుకున్న అందమైన మా ‘తులసీనందనం‘* గూడున్న అభాగ్యనగరపు అమీరులం ! బ్రతుకు పయనంలో అలుపెరగని బాటసారులం ! మాపాలిటి మయుడైన సుతారి మేస్త్రి నర్సింహులు మా అవసరాల మేరకు ఆకాంక్షల రూపానికి సుతారంగా…