Category Uncategorized

మణాపూర్‌ ‌ఘటనలో… నిందితుడి ఇంటిని తగులబెట్టిన మహిళలు

ఇంఫాల్‌, ‌జూలై 21 : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనలో ప్రధాన నిందితులలో ఒకరి ఇంటిని కొందరు మహిళలు శుక్రవారం తగలబెట్టారు. చేతిలో కర్రలు ధరించిన కొందరు మహిళలు ఒక ఇంటికి నిప్పు పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను వార్తాసంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మణిపూర్‌కు చెందిన కంగ్‌పోక్‌పీ జిల్లాలో ఇద్దరు…

మిమ్మల్ని ఆ ఘటన బాధించి ఉంటే… బయట కాదు పార్లమెంట్‌లో మాట్లాడండి

మణిపూర్‌పై తక్షణమే చర్చించండి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ న్యూదిల్లీ,జూలై21 :  ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం విరుచుకుపడ్డారు. మణిపూర్‌, ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మణిపూర్‌ ‌వీడియో నిజంగా ప్రధానికి ఆగ్రహం తెప్పించిందా అని వ్యంగ్యంగా విమర్శించారు. కు నిజంగా ఆగ్రహం…

రాహుల్‌ ‌పరువు నష్టం కేసులో కీలక పరిణామం

విచారణ చేపట్టిన సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం గుజరాత్‌ ‌ప్రభుత్వానికి, పూర్ణేష్‌ ‌మోదీకి నోటీసులు ప్రత్యర్థలు వాదనలూ వినాలన్న ధర్మాసనం విచారణ ఆగస్ట్ 4‌కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాహుల్‌ ‌గాంధీ పరువు నష్టం దావా కేసులో మరో కీలక పరిణామం జరిగింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌ ‌కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌…

అ‌ప్రమత్తంగా ఉండాలి..తక్షణ చర్యలు చేపట్టండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు  సిఎస్‌ ‌శాంతి కుమారికి పలు ఆదేశాలు…

తాళపత్రాలను డిజటలైజ్‌ ‌చేయాలి

అవసరమైన సమాచారాన్ని పుస్తకంగా తేవాలి టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశం తిరుపతి, జూలై 20 : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త విశ్వవిద్యాలయంతో ఎంఓయూలు చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్‌ ‌చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర మ్యాన్‌ ‌స్క్రిప్టస్ ‌ప్రాజెక్ట్ ‌ప్రగతిపై ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో…

ఎపిలో గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం

పాపికొండల విహారాయాత్రను రద్దు బూరుగులంక రేవులో కొట్టుకుపోయిన రహదారి విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు అమరావతి, జూలై 20 : తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుంది . దీంతో కోనసీమ జిల్లాలతో పాటు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న మండలాలకు వరద…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

ఎపిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు   తుఫాన్‌ ‌హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌వెల్లడి విశాఖపట్నం, జూలై 20 : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తుఫాన్‌ ‌హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌సునంద తెలిపారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కదులుతోందన్నారు. దీన్ని ప్రభావంతో ఉత్తర…

దిల్లీ ఆర్డినెన్స్ ‌కేసు

రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ న్యూ దిల్లీ, జూలై 20 : దిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ ‌చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్‌లో…

అహ్మదాబాద్‌లో ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం

గుమికూడిన జనంపైకి దూసుకెళ్లిన మరోకారు తొమ్మిది మంది దుర్మరణం అహ్మదాబాద్‌, ‌జూలై 20 : అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లై ఓవర్‌ ‌పై కారు ప్రమాదం జరగ్గా..అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా…