Category Uncategorized

పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సఫలీకృతమేనా …

ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలో విద్యార్థుల సామాజిక సమ భావన వృద్ధి చేయడం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వ బడులను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ పౌష్టికార పథకం కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన రోజువారి నియమావళి…

వరదలు సరి.. ఆ తరువాత మరి..

ఉత్తర భారత దేశంలో వరదలు విలయతాండవం చేశాయి. దక్షిణంలో తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.ఇక్కడ కూడా కూడా వరదలు రావడానికి అవకాశం ఉంది.వరదల సమయంలో ప్రభుత్వాలు శక్తికి మించి తీసుకున్న చర్యలు ఫలితంగా చాలావరకు ప్రాణ, ఆస్థి నష్టాలు తగ్గాయి . ఐతే వరదల తరువాత కూడా చాలా సమస్యలు తీవ్రమవుతాయి. వరద సమయం లో…

స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేటకు చోటు.. క్షీరసాగర్ లో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు వెండి నాణేలు.. చిన్నకోడూర్ లో నడుస్తూ ప్లాస్టిక్ తొలగించేలా ప్లాగ్గింగ్ డ్రైవ్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 24: జాతీయ స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం “స్వచ్ఛత క్రానికల్స్” పేరిట ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్…

సొసైటీతో న్యాయవాదులకు అన్ని విధాల సహకారం : రంగారెడ్డి జిల్లా అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సేషన్ జడ్జ్ వై. జయ ప్రసాద్

షాద్ నగర్ లో ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభం షాద్ నగర్, ప్రజా తంత్ర జూలై 24 : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో న్యాయవాదుల బాగోగుల కోసం అన్ని విధాల సహకరించేందుకు నూతనంగా ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంబించడం సంతోషంగా ఉందని రంగారెడ్డి…

మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  లక్ష రూపాయల సాయంతో మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ప్రకటించడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన పథకం మైనార్టీల ఆర్థిక…

భగవత్ గీత పారాయణం ర్యాలీని ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: భగవత్ గీత పారాయణం ఏడు రోజుల కార్యక్రమం పురస్కరించుకొని రాజస్థానీ మార్వాడి కమ్యూనిటీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ , జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ సెక్రటరీ కక్కిరేణి చేతన హరీష్, అలయ కమిటీ చైర్మన్ కక్కిరేణి హరీష్ లు విచ్చేసి ర్యాలీ నీ ప్రారంభించారు.…

మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ఆధ్వర్యంలో ఘనం గా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తూ దేశం హర్షించే నేతగా జననీరాజనాలు అందుకుంటున్న బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ చౌరస్తా లో…

ఘనంగా పత్రీజీ స్మృతి స్మరణోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 24 : ధ్యాన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రీజీ ధ్యాన జగత్తు కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్ర సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద పత్రీజీ స్మృతి స్మరణోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యేతో…

ఎమ్మెల్యే ఆనంద్ కృషితో వికారాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది : పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 24: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అభివృద్ధికి అన్ని రంగాల్లో కృషి చేస్తూ వికారాబాద్ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతూ వికారాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ పట్టణ…