ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15శాతానికి కేంద్రం ఓకే
న్యూ దిల్లీ, జూలై 24 : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అక్కైంట్లలో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు..2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్వో సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15శాతం…
