Category Uncategorized

ఈపీఎఫ్‌ ‌వడ్డీ రేటు 8.15శాతానికి కేంద్రం ఓకే

న్యూ దిల్లీ, జూలై 24 : ఎంప్లాయిస్‌ ‌ప్రావిడెంట్‌ ‌ఫండ్‌ (ఈపీఎఫ్‌) అక్కైంట్లలో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు..2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం ఇవ్వాలని సెంట్రల్‌ ‌బోర్డ్ ‌ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15శాతం…

దేశ రాజధానికి పొంచి ఉన్న వరద ముప్పు

న్యూ దిల్లీ, జూలై 24 : దేశ రాజధాని ఢిల్లీకి యమున ముప్పు ఇంకా తొలగిపోలేదు. సోమవారం కూడా యమునా నది డేంజర్‌ ‌మార్క్‌ను దాటి ప్రవహిస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పాత యమునా వంతెన దగ్గర నీటిమట్టం ప్రమాదకరస్థాయి (205.33 టర్లు) దాటి 206.56 వద్ద ప్రవహిస్తోంది. ఆదివారంతో పోలిస్తే ఇది…

ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్‌ ‌పద్ధతి

విజయవాడ, జూలై 24 : కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అయితే కొన్ని నిత్యవసర వస్తువులను నిల్వ ఉంచితే తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసి చాలా రోజులు…

అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్‌

వాషింగ్టన్‌, ‌జూలై 24 : అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్‌ ‌సెనేట్‌ ‌గనుక బైడెన్‌ ‌ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్‌ ‌లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.  జో బైడెన్‌ ‌ప్రతిపాదన అయితే చేశారు…

జ్ఞానవాపి మసీద్‌ ‌కేసులో సర్వే ఆపండి

న్యూ దిల్లీ, జూలై 24 : జ్ఞానవాపి మసీదుపై సుప్రీమ్‌ ‌కోర్టు బ్రేక్‌ ఇచ్చింది. భారత పురావస్తు శాఖ సర్వేను ఆపాలంటూ స్టే విధించింది. ఈ నెల 26 వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది. శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే దీనిపై…

తమిళనాడులో మహిళలకు శుభవార్త

చెన్నై, జూలై 24 : మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌   ‌మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్‌ ‌ప్రక్రియను ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార డీఎంకే ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని సర్కారు   నెరవేర్చింది. ఈ పథకం రాష్ట్రంలోని దాదాపు 1 కోటి…

మణిపూర్‌ ‌హింసాకాండపై పార్లమెంట్‌లో వాగ్వాదం

ఆప్‌ ఎం‌పీపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆ‌గ్రహం హౌస్‌లోని వెల్‌లోకి దూకి నినాదాలు సభ నుంచి సస్పెండ్‌ ‌చేసిన రాజ్యసభ ఛైర్మన్‌ ‌న్యూ దిల్లీ, జూలై 24 : మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్‌ ఎం‌పీ సంజయ్‌సింగ్‌ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్‌…

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ఈ నెల 26న  ప్రయోగించనున్న ఇస్రో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం న్యూ దిల్లీ, జూలై 24 : ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ‌ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్‌-3 ‌మిషన్‌ను…

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం రూ.97,321 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠం 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లోటు వుండేది.60 ఏo డ్ల సమైక్య పాలనలో వివక్షా పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో  విద్యుత్ ప్లాంట్లు…