Category Uncategorized

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోబడిన తరువాత బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి. ఈ…

చుక్…చుక్ రైలు…చక చక పనులు : మంత్రి హరీష్ రావు సంకల్పానికి అగస్థు లో సిద్దిపేట కు రైలు కూత

సిద్దిపేట,ప్రజాతంత్ర, జూలై 26: దుద్దేడా నుండి రంగదాంపల్లి వరకు కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం. కొత్త ట్రాక్ నిర్మాణానికి ప్రత్యేక రైల్ లో రంగదాంపల్లి వద్దకు చేరిన ట్రాక్ సామాగ్రి ఆగస్టు లో రైలు రాక కు ముమ్మరంగా సాగుతున్న పనులు దుద్దేడ నుండి రంగదాంపల్లి వరకు 5 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి.

నిరసనలు వ్యక్తం చేస్తున్న హోంగార్డులను అరెస్టు చేయడం దారుణం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్, త్యాలపల్లి కృష్ణ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 26 : తమ న్యాయమైన కోర్కెలు నెరవేరేందుకు హోంగార్డులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులు మహిళా హోంగార్డులు అని చూడకుండా అరెస్టులు చేయడం దారుణమని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్(మామ) త్యాలపల్లి కృష్ణలు మండిపడ్డారు. బుధవారం వారు ‘ప్రజాతంత్ర’ తో మాట్లాడుతూ,కొన్ని సంవత్సరాలుగా హోంగార్డులు సంబంధిత పోలీస్ స్టేషన్లో…

ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ అంత్యక్రియలు

మరో మార్గం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాహసం: అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తనువు చాలించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరపడం కోసం ఆ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టారు. గత ఐదారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిద్దిపేట…

క్రాస్ బ్రౌ షూటింగ్ లో పథకాలు సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను సన్మానించిన మంత్రి సబితారెడ్డి

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 26 : క్రాస్ బ్రౌ షూటింగ్ లో పథకాలు సాదించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సన్మానించారు.బుధవారం జైత్వారం ఎంపిటిసి గుండాల సురేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని క్రాస్బో షూటింగ్ తెలంగాణచాంపియన్ షిప్ లో మెడల్స్ పొందిన క్రీడాకారులను పరిచయం చేశారు.శుభాకాంక్షలు తెలిపారు.ఈ…

బిసిలకు లక్ష రూపాయల సహాయం నెరవేరేనా? : అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కెసిఆర్

– దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు సహాయం కోసం ఎదురుచూపులు కందుకూరు, ప్రజాతంత్ర,జూలై 26 : కెసిఆర్ ప్రభుత్వం తలపెట్టిన బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేనా? అని బిసి లబ్దిదారులు మదన పడుతున్నారు.కెసిఆర్ బిసిల పట్ల చూపెడుతున్న ప్రేమనురాగాలను పక్కనపెట్టి వివక్ష చూపుతున్నారని బిసిలు మండిపడ్టున్నారు.దరఖాస్తు…

గుర్రాలకు వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు

తాండూరు, ప్రజాతంత్ర, జులై 26: తాండూరు మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల తమ సమస్యలపై గుర్రాలకు వినతి పత్రాన్ని ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు, తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి…

విదేశీ రుణాలపై పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌కీలక వ్యాఖ్యలు

విదేశీ అప్పులపై ఆధారపడటటం మాని, సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పాకిస్తాన్‌ ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ఆసిం మునీర్‌ అన్నారు. ఖానేవాల్‌ ‌మోడల్‌ అ‌గ్రికల్చర్‌ ‌ఫామ్‌లో జరిగిన ఓ కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావ ంతులు, గర్వించదగినవారు. పాక్‌ ‌వాసులు కచ్చితంగా  బెగ్గర్స్ ‌బౌల్‌ (‌చిప్ప)ని విసిరేయాలి‘ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల…

ఎపి చిత్తూరు అటవీ ప్రాంతంలో చిరుత మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది . జిల్లాలోని కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే చిరుత చనిపోయిందని వారు వెల్లడించారు.…