Category Uncategorized

‌మూడు పార్టీలూ ఒక్క తాను ముక్కలే

నేటి నుంచి కిసాన్‌ ‌సేవా కేంద్రాలుగా ఎరువుల రిటెయిల్‌ ‌షాపులు రైతులకు అన్ని సేవలు ఒకే చోట లభ్యం నేడు రాష్ట్రంలోని 39 లక్షల రైతుల ఖాతాల్లో కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌డబ్బులు నేటి నుంచి ఒకే దేశం-ఒకే ఎరువు నినాదంతో ‘భారత్‌ ‌బ్రాండ్‌’ ఎరువులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

తడిసిముద్దైన ఓరుగల్లు నగరం

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అలుగు పారుతున్న చెరువులు ముంపులో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ దంచికొట్టిన వాన…రహదారులు ధ్వంసం..నిలిచిన రాకపోకలు వరంగల్‌/‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఓరుగల్లు నగరం తడిసిముద్దైంది. కుంటలు, చెరువులు పూర్తిగా నిండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలుగు పారుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు…

అస్సాంలో భార్య, అత్తామామలను హత్యచేసిన యువకుడు

గువహటి, జూలై 26 : ఒక యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల కుమారుడిని వెంట తీసుకుని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నజీబుర్‌ ‌రెహమాన్‌ ‌బోరా(25) అనే వ్యక్తి ఇంజినీరింగ్‌ ‌పూర్తి…

రైతులకు శుభవార్త.. నేడు పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదల!

న్యూ దిల్లీ, జూలై 26 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి (పీఎం-కిసాన్‌) ‌యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌ ‌నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి. 2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని శిఖర్‌లో…

విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ జో బైడెన్‌

న్యూ దిల్లీ, జూలై 26 : కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ ‌వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్‌ ఇలా పడిపోవడం ఆయకు…

ఈడీ చీఫ్‌ ‌పదవిని పొడిగించాలి

న్యూ దిల్లీ, జూలై 26 : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌డైరెక్టర్‌ ‌సంజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్‌ ‌రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన…

తెలంగాణ ఉద్యమ నాయకుడు ..నిరాడంబరానికి మారు పేరు

  మంచిర్యాల జిల్లాలో బుధవారం  వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం  సాయంత్రం హైదరాబాద్ కు  రావడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో  ప్లాట్ ఫామ్ లో బెంచిపై కూర్చుని   సాధారణ ప్రయాణికుడిలా  రైల్ కోసం  వేచి చూస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ,జన సమితి పార్టీ అధ్యక్షుడు  ప్రొఫెసర్ కోదండరాం.

ఎస్.ఎన్.డి.పీ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 26 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్ రోనాల్డ్ రోస్ చే కలిసి గడ్డిఅన్నారం డివిజన్, లింగోజిగూడా డివిజన్ల లో పర్యటించారు. ఈ సందర్భంగా వీ.వీ.నగర్ దగ్గర జరుగుతున్న పైపు లైన్ పనులను…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 26 : ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మైసిగండి సర్పంచ్ రామవత్ తులసి రామ్ నాయక్ అన్నారు. బుధవారం మైసిగండి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి…