Category Uncategorized

వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

‌సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌, ‌హనుమకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై14 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు…

19 ‌వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ..!

నేటి  నుండి పున:ప్రారంభం..ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అధికారులకు ఆదేశాలు ట్ల రద్దు, కొరోనా తదితర కారణాలతో ఇన్నాల్లు ఆలస్యం రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం…

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్!

నేడు తెలంగాణ ఆర్ధిక రంగంలో దుసుకపోతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం అయినప్పటికీ, కొన్ని అంశాల్లో వాటిని మించి అభివృద్ధి చెందుతుందని ఆర్ధిక గణాంకాలే చెప్తున్నాయి. మార్చి 2023 నాటికి దాదాపు రూ. 3.66 లక్షల కోట్లతో దేశంలోనే అత్యల్ప బకాయిలు ఉన్న ఐదు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. ఇది ప్రతిపక్ష పార్టీలు,…

ఔ! బతుక నేర్శినోళ్ళదే గీ దేశం!

హలో!అన్నా! ఇయాల మూడు సావులు, రొండు బర్త్ డేలు,ఓ సంవత్సరీకం, టక్కరై కాల్జేతులు ఇరిగినోళ్ళు ఇద్దరున్నరు. దండలు,గిప్టులు గిట్న ఇంతెజాం జేశిన! మనం జర పొద్దున్నె యెళ్ళాలె! సరె గని! ఆ ఏరియా కార్పొరేటర్లకు ఫోన్ జెసి తయారై వుండవను…మనోళ్ళను జమజెయి! పోటోలు జర సరింగ తీయాలె!నిన్న ఎస్సార్ నగర్ ల ముసలోని పాడె గంతగనం…

వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్‌కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్…

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 02; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక  పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా…

కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 2;  మెయినాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం కార్మికులకు తెలిపారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించేలా…

ఇంటి నిర్మాణానికి సిమెంట్ అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగసస్ట్ 2 : తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా బుధవారం నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డమీది యాదమ్మ, కోట్ర మల్లేష్ ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్ ను…

ఆగస్టు 4న నిర్వహించనున్న టెట్ ఉచిత అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ పట్టణం లోని ఏ కే ఆర్ స్టడీ సర్కిల్లో ఈ శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రముఖ ఇంగ్లీష్ గ్రామర్ నిపుణులు రాజేంద్ర చారి, సైకాలజీ నిపుణులు శివ పల్లి లతో టెట్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ బి.వి.రమణ తెలియజేశారు.…