Category Uncategorized

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత  నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్  పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి…

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా…

విద్యా రంగంలో మార్పు రాకుంటే..

కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గ్దదె దింపే వరకు పోరాడతాం ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్ 2 :‌ నీళ్లు,నిధులు,నియామకాల కొరకు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో దోపిడీ చేస్తుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌  అన్నారు. సీఎం కూతురు కవిత దేశవ్యాప్తంగా ఈ మధ్య లిక్కర్‌ ‌రాణిగా ఫేమస్‌…

నిర్లక్ష్యానికి గురవుతున్న ‘బాగ్‌ ఎ ఆమ్‌..’

పేలవంగా నిర్వహణ..డంపింగ్‌ ‌గ్రౌండ్‌గా మారిన నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ ! ‌కొరవడిన సుందరీకరణ పట్టించుకోని అధికార యంత్రాంగం…అవస్థల్లో ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఇప్పుడు సుందరీకరణ వైపునకు పరుగులు పెడుతుంది. ఎక్కడ చూసినా అందాల హరివిల్లులా చూడచక్కని ప్రదేశాలు ఆహా..ఓహో…అనిపించేలా పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మరచిపోలేని విధంగా కనువిందు చేస్తున్నాయి.…

చిన్నారిని మింగిన బస్సు అతివేగం

డ్రైవర్‌ ‌నిరల్‌క్ష్యంతో బస్సు కిందపడి బాలిక మృతి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు మరో ఘటనలో జనగామలో డ్రైవర్‌ ‌నిర్లక్ష్యానికి మహిళ మృత్యువాత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రెప్పపాటులో జరిగిన ప్రయాదం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఎప్పటిలాగే హుషారుగా స్కూల్‌కు బయలుదేరిన ఆ చిన్నారికి ఇదే ఆఖరి రోజు…

‌ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా…

ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌వరదలతో ప్రజలు నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్‌ ‌సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బరీ అలీ   ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు…

పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు

మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ‌ఖాయం దక్షిణాదిలో హ్యాట్రిక్‌ ‌సిఎంగా చరిత్ర సృష్టిస్తాం టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా ఎల్‌బి నగర్‌లో జిఓ 118 కింద అబ్దిదారులకు రెగ్యులరైజ్‌ ‌పట్టాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌తెలంగాణలో కేసీఆర్‌ ‌తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మూడోసారి గెలిచి…

అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగుల బిలును ఆమోదించే ఛాన్స్ ‌పలు కీలక బిల్లులకు అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు ప్రారంభ కానున్నవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతుంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును…

నేటి నుండి శాసనసభ సమావేశాలు

అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ప్రతిపక్షాలు సమస్యలు అనేకం…30 రోజులైనా నిర్వహించాల్సిందేనని డిమాండ్‌ ఎదురు దాడికి అధికార పార్టీ వ్యూహాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర హైదరాబాద్‌, ఆగస్ట్ 2 : ‌నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీని ఆడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం మవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవసారి అధికారంలోకి…