Category Uncategorized

ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2:  ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం  మహిళ, శిశు, వికలాంగులు, వయో వృద్ధులు, ట్రాంజెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధనపు  కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆదనపు…

మహిళా శాస్త్రవేత్తగా గీతం పరిశోధకురాలు ఎంపిక

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిశోధకురాలు డాక్టర్ కళ్యాణి పైడికొండలను మహిళా శాస్త్రవేత్తగా భారతీయ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టి) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆమె పరిశోధనల మార్గదర్శి (రీసెర్చ్ గైడ్), రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం…

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరిక మేరకు రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాను:మంత్రి కేటీఆర్

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 2; శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కోరిక మేరకు ఇల్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు సీఎం కెసిఆర్ ప్రత్యేక కృషి చేశారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యను పరిష్కరించాలని అన్నారు…

పనులను నాణ్యతగా చేపట్టాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : పడమటి తండ గ్రామపంచాయతీ పరిధిలోని తాళగుట్ట  తండా లో గ్రామపంచాయతీ  నిధుల నుండి రూ.60 వేలతో చేపట్టనున్న  అండర్ డ్రైనేజీ పనులను సర్పంచ్ బుజ్జి కృష్ణ నాయక్ తో కలిసి ఆమనగల్ మార్కెట్ కమిటీ చెర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను నాణ్యతగా…

అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 02 : గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కమిషన్, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అంజలీ తెలంగాణ అనాథల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు బి.వెంకటయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిఏ…

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: మీయాపూర్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైల్ విస్తరణతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు చెబుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనలకు అనుగుణంగా బుధవారం ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,…

సముచిత స్థానాన్ని కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే సాధ్యమైంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి పదవులతో గౌరవించడం ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కుర్ర సత్యనారాయణ ని ఆయన నివాసంలో నీలం మధు ముదిరాజ్ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీలో…

6వ వార్డు అభివృద్ధికి కృషి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 6వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అవార్డు కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ అన్నారు. బుధవారం  15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చైర్మన్ రాంపాల్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షల…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన బాణావత్ నాజి ఆరోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్  వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బిచ్యా నాయక్,…