అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 05: పరిగి మండల మిట్ట కోడూరు గ్రామానికి చెందిన బ్యాగరీ రాములమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు తాను అందుబాటులో లేక తన అనుచరుల ద్వారా 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఆనెం…
