Category Uncategorized

బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

ల్యాండ్ అలాట్మెంట్ స్కీంకు గద్దర్ పేరును పెట్టాలి తెలంగాణ జిల్లాకు గద్దర్ పేరు నామకరణం చేయాలి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను తాము నెరవేరుస్తామని బహుజన సమాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.…

ఆమనగల్లు తహసిల్దార్ గా సిహెచ్ లలిత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : ఆమనగల్ మండల తహసీల్దారుగా సిహెచ్ లలిత సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ తాసిల్దార్ గా పని చేసిన జ్యోతి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే గిరిజను ఇక్కడి తాహసిల్దారుగా నియమించారు. ఆమె ఆమనగల్లు కు రాకుండా నే వేరే…

10న అర్థ రాత్రి నుండి ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 అర్థ రాత్రి నుండి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదర్ గూడా…

ప్రభుత్వ భూముల్లోంచి నల్ల మట్టి తరలింపు నిలిపివేయాలనీ తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 7 : ఆమనగల్ మున్సిపాలిటీ లోని రెండో వార్డు ముర్తుజ పల్లి గ్రామ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 99 లో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోంచి నల్ల మట్టిని కొంతమంది అక్రమంగా తరలించుకుంటున్నారని వాటిని నిలిపివేయాలని కోరుతూ సోమవారం ఆమనగల్ తహసిల్దార్ సిహెచ్ లలిత కు ముర్తుజపల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామానికి…

పదవ తరగతి స్నేహితురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: జగదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి 2001-02 బ్యాచ్..మాతో చదువుకున్న స్నేహితురాలు భాగ్య భర్త దోమ జహంగీర్ ఆరు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న పదవ తరగతి స్నేహితులు కలిసి రూ. 38,500 ఆర్థిక సహాయం అందజేశారు . అదేవిధంగా వారికీ ఇద్దరు ఆడపిల్లలు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: క్షణం తీరిక లేకుండా కాలంతో పాటు పరుగేత్తుతున్న మనిషి  “ఒకసారి తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆహాయి…. ఆ ఆనందం హద్దులు దటెస్తుందన్న నిజం నేడు కనిపించింది. సరిగ్గా 25 సం  క్రితం పట్టణంలోని “సెంట్ మార్క్ హై స్కూల్లో 1998-99 పదవ తరగతి పూర్తి చేసుకుని నేడు…

గద్దర్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్ర సిద్ధం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమయాత్ర సిద్ధం అయ్యింది. అంతిమ యాత్ర వాహనంలోకి చేరుకున్న గద్దర్ పార్థీవదేహం, పోలీసుల గౌరవ వందనం, స్లో మార్చ్, డెత్ మార్చ్ లతో గన్ పార్క్ కు అంతిమయాత్ర బయలుదేరనుంది. గన్ పార్క్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ చేరుకోనుంది. మధ్యాహ్నం తరవాత…

బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను తాము నెరవేరుస్తామని బహుజన సమాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాకు గద్దర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో గద్దర్ పార్థివదేహానికి ఆర్.ఎస్.పి నివాళులర్పించారు. సందర్భంగా ప్రవీణ్…