Category Uncategorized

గృహనిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : గృహనిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ను అక్రమంగా గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు బి. చందు అన్నారు. శనివారం ఆమనగల్ మండల అధ్యక్షుడు కొప్పు శ్రీశైలం ఆధ్వర్యంలో …

స్పౌజ్ బదిలీల కోసం మంత్రి హారిష్ రావుకు విజ్ఞప్తి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే జరిపించాలని మంత్రి హరీష్ రావును మహిళా ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిసినట్లు తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం అధ్యక్షులు ఎస్.వివేక్ శనివారం ఒక ప్రకటనలో…

జడ్జీల నియామకాల్లో సామజిక న్యాయం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఉన్నత న్యాయస్థానాల హై కోర్ట్, సుప్రీమ్ కోర్ట్ కొలీజియం న్యాయమూర్తుల ఎంపికలో ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఉన్నత న్యాయ మూర్తులుగా ఎంపిక చేసి సామజిక న్యాయం చేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీ కృష్ణ ఢిల్లీలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్…

శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనలొ పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ఆగస్ట్ 12: మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  శ్రీ ఆంజనేయ విగ్రహం, ధ్వజస్తంభం నవగ్రహల ప్రతిష్టాపనకు  తనవంతు…

తండ్రి లేని పిల్లలకు ఉప్పల ట్రస్ట్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :  తండ్రి లేని పిల్లల చదువులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించి ఆదుకుంటుంది.. తలకొండపల్లి మండలలోని వెల్జాల్, మాదాయ పల్లి, వెంకటాపూర్, గ్రామాలకు చెందిన వారు వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజీజ్, వెంకటాపూర్ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ లు తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :   మైసిగండి గ్రామానికి చెందిన జాటవత్ సీత్యా నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

గృహలక్ష్మి పథకానికి గడువు పెంచండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి గడువును పెంచాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు వస్పుల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపు టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చి గృహలక్ష్మి…

బ్రిటిష చట్టాలకు పాతర

పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు ‌బ్రిటిష్‌ ఇం‌డియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును…

విద్యార్థులకు  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్ ల పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తలకొండపల్లి మండలం బల్సులపల్లి తాండా గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా…