Category Uncategorized

అన్నదానం…అన్నదానాల్లోకెల్లా మహా గొప్పది

 తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్,16: అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ను మార్కెట్ కమిటీ చైర్మన్  విట్టల్ నాయక్  దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…

ముఖ్య మంత్రి పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా పడింది.

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు దుర్మరణం

 వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తేనె అమ్ముకునే 7గురు వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రుర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లంద వద్ద ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ…

ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ

కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.…

సిఎం కేసీఆర్‌ ఇలాకలో…స్వాతంత్య్రం నీవెక్కడా…?

జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: మాకెందుకు దళితబంధు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి యాదగిరి అనే దళిత యువకుడిని అధికార మదంతో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపిటిసి కారింగుల కిరణ్‌ గౌడ్‌ దవడ పగలగొట్టాడు. ఈ సంఘటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని బిజి.వెంకటాపూర్‌లో మంగళవారం జరిగింది. ఓ…

రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు కౌన్సిల్‌ అనుమతి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణం సమీపంలోని రామంచ వద్ద స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న శ్రీ రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు సంబంధిత ఫార్మసీ కౌన్సిల్‌ అనుమతించింది. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండి బి.ఫార్మసీ మొదటి సంవత్సరంతో…

బండలగూడ పారిశ్రామికవాడలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: బండలగూడ పారిశ్రామిక వాడ లో మంగళవారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కార్మికులు సంబరంగా జరుపుకున్నారు.సంతోషిమాత ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం మాజీ ఎంపీపీ, బీఅర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరియాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన…

త్యాగ మూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ త్యాగమూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరని వారు చూపిన బాటను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమని…

దేశసేవకు పునరంకితం కావాలి: సీపీ డిఎస్ చౌహన్

ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని రాచకొండ సి.పి. డి ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరడ్ మెట్ లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో…