Category Uncategorized

మార్వాడీల సంక్షేమం కోసం కృషి చేస్తా:  మార్వాడిల  ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న  బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14:    మార్వాడీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషీ చేస్తుందని, మార్వాడి  సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారంచిలుకనగర్ లో మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో  ముఖ్య మార్వాడీ సోదరుల ఆహ్వానం మేరకు డివిజన్ లో…

మహేశ్వరంలో షాదీఖానాకు స్థలం కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర ఆగస్టు14; మహేశ్వరం మండల కేంద్రంలో షాదీఖానా కు స్థలం కేటాయించి నిర్మాణానికీ నిధులు మంజూరు చేయలని కోరుతు మహేశ్వరం నియోజకవర్గ  ముస్లిం వెల్ఫేర్ సొసైటీ  అద్యక్షుడు మహమ్మద్ అబ్దుల్, సమీర్ ల అద్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నాయకులు  జలాలుద్దీన్…

స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14:  స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం 76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా తో కలిసి జిల్లా…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : ఆమనగల్లు మండలం మేడిగడ్డ తాండ  గ్రామపంచాయతీ కి  చెందిన  వడ్తావత్ మాల్య రోడ్డు ప్రమాదంలో  మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తాండ యువకులు మల్లేష్, నందు రాథోడ్ లు కలిసి రూ. 3వేల ఆర్థిక సహాయం మల్యా  కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సీతారాం, కుమార్,…

ముదిరాజ్ లు, మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 14; ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఓఆర్ఆర్ సమీపంలో రావిర్యాల ప్రగతి సంస్థ వద్ద జరిగిన కార్యక్రమంలో.ముదిరాజ్ భవన నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల, చేతివృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా…

అభినందించిన బిఆర్ఎస్ నేత కొండా పరమేశ్వర్ గౌడ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనాధల సంక్షేమం కోసం గత 20 ఏళ్ళుగా పాటుపడుతున్న తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షులు బొక్క వెంకటయ్య సేవలను కొనియాడుతూ సోమవారం బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జాగృతి రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ కొండా పరమేశ్వర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పరమేశ్వర్ గౌడ్…

వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పశువులకు కాలాను గుణంగా సంక్రమించే వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవడంలో రైతులు నిర్లక్ష్యం చేయరాదని మండల పశువైద్యాధికారిని శ్వేత అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ లో సోమవారం గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్…

పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బార్న్ సస్టైనబుల్ యూనిట్ ను సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14; తలసాని ని కలిసిన వర్గల్ యాదవ నేతలు అభినందనలు తెలిపిన శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం నేత లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ స్థానిక జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లు యాదవ్ ల నేతృత్వంలో సికింద్రాబాద్…