Category Uncategorized

వైన్స్ టెండర్లల్లో రిజర్వేషన్ దారులకు న్యాయం చేయండి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 :  ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి 3 నెలల ముందే టెండర్స్ పిలిచి రిజర్వేషన్ ప్రకారం వైన్ షాప్ లు అని చేప్పిన ప్రభుత్వ్యం గౌడ్ లకు 15 శాతం, 10 శాతం SC లకు, 5 శాతం ST లకు మొత్తం ముప్పై శాతం రిజర్వేషన్ లో షాపులు…

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.సోమవారం  పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో పరిగి, పూడురు,దోమ, చౌడపుర్, కుల్కచర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు  బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… బీసీల్లో వెనుకబడిన వర్గాలకు అభివృధ్ధి పెంచాలని…

రాజ్యాధికారం దిశగా బేడ బుడగ జంగాలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : బేడ బుడగ జంగం మేధావులు, నాయకులు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, యువకులను సమ్మేళనం చేస్తూ బేడ బుడగ జంగం చైతన్య వేదిక ద్వారా రాజ్యాధికారం కొరకు పిలుపునిచ్చారు. విజన్- 2024 దిశలో బేడ బుడగ జంగాలు రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సిన అవసర, ఆవశ్యకత ఎంతో ఉందని బెడ బుడిగ…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీకి చెందిన వి. మల్యా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండా యువకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం ఉప సర్పంచ్ మల్లేష్ రూ.10వేలు, సిమ్రాన్ రూ.5వేలు ఆర్థిక సహాయం సీతారాంకు అందజేసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తాండ యువకులు పాల్గొన్నారు.

వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ప్రభుత్వ డాక్టర్ గా చిన్న పిల్లల వైద్యులుగా పేద ప్రజలకు సేవా  చేస్తూ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని మరింత సేవా చేయడానికి రాజకీయాల్లోకి రావాలని కుంటున్నానని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్…

ఫలహార బండి ఊరేగింపును ప్రారంభించిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 14: శేరిలింగంపల్లి నియోజక వర్గం భారతి నగర్ లో జరిగిన బోనాల కార్యక్రమంలో ఫలహార బండిని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన సోమవారంతెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన  బోనాల  సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం ఐ జి…

విజన్ తో కూడిన అభివృద్ధి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 14: గ్రేటర్ హైద్రాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలను ఒక విజన్ తో కూడిన అభివృద్ధి చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై  మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.56 లక్షలతో మన బస్తీ మన బడి…

ఉప్పల్ బి  ఆర్ ఎస్ సీటు బండారి లక్ష్మారెడ్డి కే కేటాయించాలి శ్రీశైలం యాదవ్

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే ప్రజా బంధువు బండారి లక్ష్మారెడ్డి కి ఉప్పల్  బి ఆర్  ఎస్ టికెట్ ఇస్తే విజయం ఖాయమని శ్రీశైలం యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్  బి ఆర్  ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి కి టికెట్  ఇవ్వాలని…

సిద్దిపేటలో విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా బిజెపి మౌన ర్యాలీ

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా సోమవారం బిజెపి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయం నుండి అంబేడ్కర్ సర్కిల్ వరకు మూతికి నల్ల గుడ్డలు ధరించి చేపట్టిన మౌన ప్రదర్శనలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…