Category Uncategorized

హైదరాబాద్ – సామాన్యులు కాపాడుకున్న సామరస్యం

   అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్…

నేడు మహేశ్వరానికి మంత్రి హరీష్ రావు రాక

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: మహేశ్వరంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు గురువారం మధ్యాహ్నాం రెండుగంటలకు ప్రారంభించనున్నట్లు ఎంపీపీ రఘుమారెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నట్లు…

స్థలం కేటాయించాలని మంత్రిని కలిసిన ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ సభ్యులు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : ఎన్నో సంవత్సరాలుగా ఫోటో వీడియో గ్రాఫీ ఫై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని తమకు గత ప్రభుత్వాల ద్వారా ఎలాంటి సహాయం పొందలేదని తమకు మండల కేంద్రంలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తే తామందరం సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని కందుకూరు మండలం ఫోటో అండ్ వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు పురుషోత్తం విద్యాశాఖ…

ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: ప్రతి దళితునికి దళిత బంధు పథకం ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బుధవారం చల్లా నర్సింహ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిలెల్ల గూడ అంబేద్కర్ నగర్…

అంత్య క్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు

పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామానికి చెందిన బండి పద్మమ్మ  మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు మృతురాలి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం ఐదువేల రూపాయలు కాసాని యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బండి…

రైతులు పత్తి పంటలో మెలకువలు పాటించాలి

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: రైతులు సాగు చేసిన పత్తి పంటలలో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు అవసరమైన మందులను వాడుకోవాలని పరిగి వ్యవసాయ సంచాలకురాలు సౌభాగ్యలక్ష్మి కుమారి అన్నారు. బుధవారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో రైతులు పత్తి పంటలను ఏఈఓ చెన్నయ్యతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా…

మన్సాన్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు

:మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : మహేశ్వరం మండలం మన్సాన్ పల్లి వద్ద నిర్మించిన 2412 డబూల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయించాలనే డిమాండ్ తో ఆగస్టు 18న. డి.సి.సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున దర్నాలో ఇళ్లు లేని నిరుపేద లందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు.…

సిసి రోడ్డు మంజూరు చేయాలని చైర్మన్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు శివాలయం కాలనీలో సిసి రోడ్లు నిర్మించాలని కాలనీవాసులు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 15 వార్డులో అతి పురాతనమైన శివాలయం వద్ద ఇప్పటివరకు సిసి…

నాలుగు బార్కెట్స్ అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 : రోడ్డు ప్రమాదాలను నివారించడం తో పాటు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందు కోసం ఆమనగల్ పట్టణంలోని బాలాజీ స్టిల్ అండ్  సిమెంట్స్  షాప్ యజమాని కర్నాటి శ్రీధర్ రెడ్డి, అను అతను మానవతా దృక్పథంతో, స్వచ్ఛందంగా తన వంతు సహాయంగా నాలుగు బార్కెట్స్  ను ఆమనగల్ పోలీస్ స్టేషన్ కి…