Category Uncategorized

ప్లాస్టిక్ నివారణ మరియు పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వివి నగర్ గీతాంజలి ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులచే నిర్వహించబడిన “సోషల్ కాజ్ డ్రైవ్ టు ఇంప్రూవ్ ది నైబర్ హుడ్” అనే కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ప్లాస్టిక్ వాడడం…

మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ లో  మూడు కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మిస్తున్న మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను  ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా…

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం

పరిగి ప్రజాతంత్ర,ఆగస్ట్ 11: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందని ఏఐసీసీ కార్యదర్శి, కేరళ రాష్ట్ర ఎమ్మెల్యే పీసీ  విష్ణునాథ్ అన్నారు.శుక్రవారం పరిగి మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు  రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం మండల…

నూతన సిమెంట్ ఏజెన్సీ పవన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: తాండూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ సేల్స్ ఏజెన్సీ పవన్ ఎంటర్ప్రైజెస్ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. శుక్రవారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో నేతాజీ స్కూల్ ప్రక్కన పట్టణానికి చెందిన ప్రపుల్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన భారతి సిమెంట్ సేల్స్ ఏజెన్సీ పవన్ ఎంటర్ప్రైజెస్ను మున్సిపల్ చైర్…

13న ఏకం సనాతన భారత్ దళ్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ సభ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వారూ రకరకాల కుట్రలతో హైందవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఏకం సనాతన భారత్ దళ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ షా, ఉపాధ్యక్షులు ఎన్.కె.చతుర్వేది లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 13న పార్టీని ప్రారంభించబోతున్న సందర్భంగా శుక్రవారం నగరంలో…

ఎస్సైలు గా ఎంపికైన అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో  ముందుకు సాగాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  ఇటీవల వెలువడిన ఎస్సై ఫలితాలలో ఎంపికైన అభ్యర్థులు ఉన్నత లక్ష్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి వి. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలోని మాస్టర్ డిగ్రీ కళాశాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లగొండ విజిలెన్స్ సిఐ గజ్జె…

కుల్కచర్ల తపాలా కార్యాలయంలో అందుబాటులో

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:కుల్కచర్ల తపాలా కార్యాలయంలో  జాతీయ జెండాలను విక్రయిస్తున్నట్లుకుల్కచర్ల తపాలాశాఖ సహాయ పర్య వేక్షకులు నెహ్రూ నాయక్ (ఎస్పిఎం)తెలిపారు.హర్ ఘర్ తిరంగాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా రూ.25కే జాతీయ జెండాను జెండాల విక్రయం కోసం మండల కేంద్రం లోని పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వివిద గ్రామాలకు…

కడ్తాల ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  కడ్తాల్ మండలంలోని పల్లెచెల్క తండా లో నెల కొన్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కడ్తాల్ ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పల్లె చెల్క తాండ గిరిజనుల తో కలిసి  హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి…

మృత్యు కేంద్రాలుగా మారుతున్న విద్యా సంస్థలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : నిర్మల్ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో వరుస విద్యార్థుల ఆత్మహత్య ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి జాదవ్ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలనీ, విద్యార్థులు…