Category Uncategorized

హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.బుధవారం పార్టీ పిలుపు మేరకు పల్లె బాట-బస్తి బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి…

ఆటోనగర్ ఇస్కాన్ లారీల అడ్డాలను తొలగిస్తా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హుడా సాయి నగర్ కాలనీ నందు హెచ్.ఏం.డి.ఏ.నిధులతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ఉన్న పార్కులు మరి ఎక్కడ లేవని గుర్తు చేశారు.అలాగే మన ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని…

వోటును ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16:  ఈవిఎం మిషన్లు, వివి ప్యాట్ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలనే దానిపై   జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ బుధవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలో ఇదివరకే ఏర్పాటు చేసిన ఈవిఎం, వివి ప్యాట్ అవగాహన శిబిరంలో జిల్లా కలెక్టర్ స్వయంగా రిజిస్టర్…

ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ వస్తోంది! డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; కొత్తపేట డివిజన్ నందు గతంలో దాదాపు 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో భాగంగా పాత మారుతీ నగర్ కాలనీ మరియు కొత్తపేట్ గ్రామంలోని…

అన్నదానం…అన్నదానాల్లోకెల్లా మహా గొప్పది

 తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్,16: అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ను మార్కెట్ కమిటీ చైర్మన్  విట్టల్ నాయక్  దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…

ముఖ్య మంత్రి పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా పడింది.

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు దుర్మరణం

 వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తేనె అమ్ముకునే 7గురు వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రుర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లంద వద్ద ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ…

ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ

కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.…

సిఎం కేసీఆర్‌ ఇలాకలో…స్వాతంత్య్రం నీవెక్కడా…?

జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: మాకెందుకు దళితబంధు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి యాదగిరి అనే దళిత యువకుడిని అధికార మదంతో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపిటిసి కారింగుల కిరణ్‌ గౌడ్‌ దవడ పగలగొట్టాడు. ఈ సంఘటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని బిజి.వెంకటాపూర్‌లో మంగళవారం జరిగింది. ఓ…