Category Uncategorized

రైతులు పత్తి పంటలో మెలకువలు పాటించాలి

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: రైతులు సాగు చేసిన పత్తి పంటలలో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు అవసరమైన మందులను వాడుకోవాలని పరిగి వ్యవసాయ సంచాలకురాలు సౌభాగ్యలక్ష్మి కుమారి అన్నారు. బుధవారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో రైతులు పత్తి పంటలను ఏఈఓ చెన్నయ్యతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా…

మన్సాన్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు

:మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : మహేశ్వరం మండలం మన్సాన్ పల్లి వద్ద నిర్మించిన 2412 డబూల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయించాలనే డిమాండ్ తో ఆగస్టు 18న. డి.సి.సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున దర్నాలో ఇళ్లు లేని నిరుపేద లందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు.…

సిసి రోడ్డు మంజూరు చేయాలని చైర్మన్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు శివాలయం కాలనీలో సిసి రోడ్లు నిర్మించాలని కాలనీవాసులు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 15 వార్డులో అతి పురాతనమైన శివాలయం వద్ద ఇప్పటివరకు సిసి…

నాలుగు బార్కెట్స్ అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 : రోడ్డు ప్రమాదాలను నివారించడం తో పాటు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందు కోసం ఆమనగల్ పట్టణంలోని బాలాజీ స్టిల్ అండ్  సిమెంట్స్  షాప్ యజమాని కర్నాటి శ్రీధర్ రెడ్డి, అను అతను మానవతా దృక్పథంతో, స్వచ్ఛందంగా తన వంతు సహాయంగా నాలుగు బార్కెట్స్  ను ఆమనగల్ పోలీస్ స్టేషన్ కి…

కొప్పు విజేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 : బిఆర్ఎస్ పార్టీ ఆమనగల్ సోషల్ మీడియా కన్వీనర్ కొప్పు విజేందర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాస గృహంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విజేందర్ తో కేక్ కట్ చేయించారు.…

మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి సేవలు చిరస్మరణీయం

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి సేవలు చిరస్మరణీయమని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ కొనియాడారు. బుధవారం అటల్ బీహారీ వాజ్ పేయి 5వ వర్ధంతిని పురస్కరించుకుని.. ఏంఏంసి ప్రధాన కార్యదర్శులు గాజుల మధు, కే.సోమేశ్వర్ అధ్వర్యంలో జిల్లేల గూడ…

గీతం లో పీఎక్స్ ఆర్ డీ ల్యాబ్ ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో పౌడర్ ఎక్స్-రే డిఫ్రాక్షన్ (పీఎక్స్ ఆర్ డీ) ప్రయోగశాలను బుధవారం కెమిన్టక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జేఏఆర్పీ శర్మ ప్రారంభించారు. క్రిస్టల్లోగ్రఫీ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రారంభోత్సవంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ కొల్లు కూడా పాల్గొన్నారు.ఈ…

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు లక్ష రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన మైక్ సెట్, క్రీడా పరికరాలు,…

పలు కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో  బుధవారం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్  సాయి రామ్ నగర్ కాలనీలో పర్యటించి  స్థానిక కాలనీవాసులతో మాట్లాడి కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొన్ని చోట్ల రోడ్ల సమస్య ఉందని  కార్పొరేటర్ కి తెలియజేయగా జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్…