Category Uncategorized

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది..సుదీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 17: బాధితుడు రాజు కి 2,50,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీకు చెందిన రాజు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్…

జర్నలిస్ట్ కృష్ణారావు మృతి తీరని లోటు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : సుప్రసిద్ధ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సి.హెచ్.వి.ఏం.కృష్ణారావు మృతి మీడియా రంగానికే కాకుండా సమాజానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియు డబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులునగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు గురువారం…

పేదల చెంతకే ఆధునిక  వైద్యం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం, అనంతారం, దోమడుగు,  గుమ్మడిదలలో నూతనంగా నిర్మించనున్న ఐదు ప్రభుత్వ…

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు. సీ ఎమ్ కెసీఆర్ సంతాపం సీనియర్…

హైదరాబాద్ – సామాన్యులు కాపాడుకున్న సామరస్యం

   అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్…

నేడు మహేశ్వరానికి మంత్రి హరీష్ రావు రాక

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: మహేశ్వరంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు గురువారం మధ్యాహ్నాం రెండుగంటలకు ప్రారంభించనున్నట్లు ఎంపీపీ రఘుమారెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నట్లు…

స్థలం కేటాయించాలని మంత్రిని కలిసిన ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ సభ్యులు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : ఎన్నో సంవత్సరాలుగా ఫోటో వీడియో గ్రాఫీ ఫై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని తమకు గత ప్రభుత్వాల ద్వారా ఎలాంటి సహాయం పొందలేదని తమకు మండల కేంద్రంలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తే తామందరం సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని కందుకూరు మండలం ఫోటో అండ్ వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు పురుషోత్తం విద్యాశాఖ…

ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: ప్రతి దళితునికి దళిత బంధు పథకం ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బుధవారం చల్లా నర్సింహ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిలెల్ల గూడ అంబేద్కర్ నగర్…

అంత్య క్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు

పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామానికి చెందిన బండి పద్మమ్మ  మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు మృతురాలి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం ఐదువేల రూపాయలు కాసాని యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బండి…