Category Uncategorized

బిజెపి మాజీ నాయకుల చూపు ఎటువైపు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: బిజెపి మాజీ నాయకులు ఎట్లాగైనా ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని లక్ష్యంతో ఏ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉంటుందోనని అనుచరులతో మంతనాలు జరుపుతూ ఆ వైపు దిశగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఏకధాటిగా…

విధ్యార్థుల సమస్యలపై స్పందించి 20 వేల రుపాయయలు ఆర్థిక సహాయం అందజేసిన ఇస్లవత్ ఆంజనేయులు నాయక్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 17 : కందుకూరు మండల పరిధిలోని మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వినోద్ చారి అధ్వర్యంలో ఆస్కూల్ కోసం స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వసుందరకి స్కూల్లో లైట్ల కోసం 20వేల రూపాయల ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి…

మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ గా కాకి నరసింహ ముదిరాజ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 17: మహేశ్వరం నియోజకవర్గం కో-కన్వీనర్ గా కందుకూరు మండల పరిధిలోని మిర్ఖాన్ పేట్ గ్రామానికి చెందిన కాకినరసింహ ముదిరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,కష్టపడే వారికి ఎల్లవేళలా పదవులు దక్కుతాయని మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా…

మంత్రి కేటీఆర్ తో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: జీహెచ్ఎంసి పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పై  ఎమ్మెల్యేలతో గురువారం హైదరాబాదులో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు…

బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. నాటి పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రుల బృందం బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రూ. 36 వేల నగదును మృతుడి భార్య…

ఆమనగల్లులో గాంధీ చిత్రాన్ని తిలకించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర, సాయిరాం థియేటర్ లలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ శ్యాంసుందర్ లతో కలిసి తిలకించారు. ఈనెల 15…

గీతం స్కాలర్ గిరిజకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఏ.ఎం.గిరిజను డాక్టరేట్ వరించింది. క్యూయింగ్ మోడల్ ను ఉపయోగించి ఆస్పత్రికి రోగుల రాక నమానా, స్వీయ-సారూప్య ప్రవర్తన విశ్లేషణ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్…

ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: క్రీడలతోనే యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు రవి చారి తెలిపారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి లో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవి చారి, నిర్వాహకులు మాట్లాడుతూ… నాగులపల్లిలో కబడ్డీ పోటీలు నిర్వహించడంతో యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.…

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ద్వంద వైఖరి వీడి అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా అర్హులైన పేదలందరికీ  సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం…