Category Uncategorized

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వీరుడు అని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ గోల్ కొండను…

తండ్రి లేని ఆడబిడ్డ  పై చదువు కొరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన చర్ల సునీత భర్త చర్ల మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. వారి కూతురు సిరిని  బీటెక్ ఫస్టియర్ ఏవీ ఎన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం…

తూర్పు టికెట్టు గణేష్ కు కేటాయించాలి..

కెప్టెన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు ప్రముఖ న్యాయవాది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బద్దిరాజు గణేష్ కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని వరంగల్ నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం హనుమకొండ అండర్ గ్రౌండ్ లోని కెప్టెన్ బి లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను కలిశారు…

ఘనంగా ముదిరాజ్ సంఘం వార్షికోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర ఆగష్టు 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద ముదిరాజ్  వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు బీసీ రత్న అవార్డు గ్రహీత ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరిoచి ఎల్లమ్మ టెంపుల్ నుండి గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…

శాపం లాంటి బీజేపీ కాంగ్రెస్ కావాలో దీపం లాంటి కెసిఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

ఇబ్రహీంపట్నం ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిలతో,కలిసి గురువారం నియోజకవర్గంలో 73 కోట్ల 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు…

నేడు ఆమనగల్లు కు మంత్రి నిరంజన్ రెడ్డి రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ. 65 లక్షలతో నూతనంగా నిర్మించే ఎనిమిది దుకాణాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరవుతున్నట్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమనగలు మార్కెట్…

పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగించిన పోలీసులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీకి చెందిన విద్యార్థి ఆమనగల్లు లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు తెలవకుండా ఇంట్లో నుంచి స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు తీసుకొచ్చి ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫోన్లో ఫోటోలు దిగేందుకు తీసుకొచ్చాడు. తదనంతరం మాడుగుల వెళ్ళే దారిలో…

భూమి కబ్జాకు యత్నిస్తున్న మల్లారెడ్డి బామ్మర్ది

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా తాము కొనుగోలు చేసిన నాలుగున్నర ఎకరాల భూమిని భూమిలోకి తమను వెళ్ళనియకుండా అతని అనుచరులు, మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మి భర్త శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు మర్రి…

అందుబాటులో లేని కరెంట్ ఏఈ హైమవతి పాషాపై చర్యలు తీసుకోవాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్,17: ప్రజలకు అందుబాటులో లేని కరెంటు ఏఈ హైమద్ పాషా పై తక్షణమే చర్య తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ గౌడ్ అన్నారు.గురువారంనాడు మండల కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో ఓ ప్రకటనలో తెలిపారు..ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. కుల్కచర్ల మండల ప్రజలకు, రైతులకు…