Category Uncategorized

ముగ్గురి హత్యతో మరోమారు మణిపూర్‌లో ఉద్రిక్తత

ఆందోళనకు దిగిన గిరిజనులు ఇంఫాల్‌, అగస్ట్ 19 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం, ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఆందోళనలు ఆగడం లేదు.  తెలిసిందే. ఉఖ్రుల్‌ ‌జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు…

రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌,…

శరవేగంగా హైదరాబాద్‌ అభివృద్ది

రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్‌నే ఆశీర్వదించాలి విఎస్‌టి స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో హైదరాబాద్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు…

మలేరియా లేని ప్రపంచాన్ని నిర్మించలేమా..!

వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రతలతోనే వ్యాధి వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 219 మిలియన్ల కేసులు…4 లక్షల మరణాలు ఆగస్ట్ 20‌ ప్రపంచ దోమల నివారణ దినం ఇండియాలో కరోనా అలలు ముగిసిన వేళ, నేడు మలేరియా, డెంగ్యూ లాంటి పలు సీజనల్‌ ‌వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. 139 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని…

ఎస్సీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి

2023-24 బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నపథకాలు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ‌రూ.6684.3 కోట్లతో ఎస్సీ రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలు నిర్వహణ సోషల్‌ ‌వెల్ఫేర్‌ ఇనిస్టిట్యూషన్‌ ‌సొసైటిలో 3836 అధ్యాపకుల పోస్టుల భర్తీ హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ఎస్సీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు…

జంగారెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్లు మున్సిపాలిటీ జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతథిగా పాల్గొన్నారు .దుడ్డు కృష్ణ, ఉప్పుల రవి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ…

విగ్రహాల పేరుతో బీసీలను విచిన్నం చేసే కుట్ర

తాండూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: ఎన్నికలవేళ బహుజలను విగ్రహాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని బిఎస్పి తాండూరు అసెంబ్లీ ఇన్చార్జి దొరిశెట్టి సత్యమూర్తి అన్నారు. శనివారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి గౌడ్ పాపన్న విగ్రహాన్ని తాండూర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని కానీ గత సంవత్సరం…

సిసి రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నాణ్యతగా చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. శనివారం 5వ వార్డ్ లో సిసి రోడ్డు పనులను చైర్మన్ రాంపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు…

బహుజనుల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలోమంత్రి శ్రీనివాస్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 19: బహుజనుల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్వాయి పాపన్న అని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా యువజన శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి…