Category Uncategorized

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన బీజేవైఎం మండల మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిల్ల మల్లేశ్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస బీజేపీ పార్టీలకు చెందిన…

రోహితన్నకు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 21: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని  వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ టు గెలుపొందడం ఖాయమని  పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్  అన్నారు. సోమవారం పట్టణంలోని గాంధీనగర్లో టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ రావడంపై గాంధీనగర్లో…

సికింద్రాబాద్ కాంగ్రెస్ టిక్కెట్ నాకే ఇవ్వాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : గత 27 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం టిక్కెట్ కేటాయించి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్, న్యాయవాది మాథ్యూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి…

వికారాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపుల కేటాయింపు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపులను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి…

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విరుస్తూ రానున్న ఎన్నికల్లో  బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పరిశీలకులు సోలాపూర్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ ముఖ్ సూచించారు. సోమవారం వికారాబాద్ మండల…

కర్ణాటక బిజెపి ఎమ్మెల్యేను  సన్మానించిన ప్రజాప్రతినిధులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఆమనగల్లు మండల బిజెపి కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి బీజేపీ ఇంచార్జి,  కర్ణాటక రాష్ట్ర, మంగుళూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భరత్ శెట్టి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తో కలిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గం, బిజెపి బూతు, మండల…

కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ జైపాల్ అన్న కే.

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఎట్టకేలకు కల్వకుర్తి బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ కే వరించింది గత పది రోజులుగా కల్వకుర్తి నియోజకవర్గం లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు టికెట్…

పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాసంత్ర ఆగస్టు 21: బీ.ఆర్.ఎస్.ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ…

8 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు మినహా .. ఎక్కడి వారు అక్కడే ..

-కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌.. – ‌సిట్టింగులకే ప్రాధాన్యత – 115 సీట్లకు జాబితా విడుదల హైదరాబాద్‌: ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌సోమవారం నాడు ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ ‌లో ఏర్పాటు…