Category Uncategorized

బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ‌నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్‌ ‌యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్‌ ‌గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్‌ ‌తన అటోలో ఎక్కించుకున్నాడు.…

కబ్జా కోరల్లో ముళ్లకత్వ చెరువు..

అక్రమ నిర్మాణాలు ముమ్మరం.. ఆర్‌ఐ ‌సహకారం..ఎమ్మార్వో చేతివాటం.! కబ్జాకు సహకరిస్తున్న అధికారులు.. కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ…

కేసీఆర్‌కు భయం మొదలయింది..!

రెండు స్థానాల్లో ఎందుకు పోటీ..? పెన్షన్లు, కల్యాణ లక్ష్మి బీఆర్‌ఎస్‌ను కాపాడలేవు బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కెసిఆర్‌ ‌ప్రకటించిన లిస్ట్ ‌చూస్తే ఆయనకు భయం పట్టుకుందని అర్థం అవుతుంది. వేరే పార్టీకి పోతరనే భయంతో వారికే టికెట్లు ఇచ్చుకున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో…

9 ‌మినహా..ఎక్కడి వారు అక్కడే ..

కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌పోటీ సిట్టింగులకే ప్రాధాన్యత కాంగ్రెస్‌ ‌నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుంచి కడియం శ్రీహరి పోటీ 115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పెండింగ్‌లో జనగామ,…

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈసీ శేఖర్ గౌడ్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ సోమవారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పట్నం ప్రజలకు సేవ చేసేందుకు గాను పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం,ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు…

నాలుగోసారి కల్వకుర్తి బరిలో దిగనున్న జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కల్వకుర్తి అసెంబ్లీ బరిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా నాలుగోసారి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ బరిలో దిగనున్నారు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకసారి బి ఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మరల 2023 – 24లో  బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అంచలంచలుగా ఎదుగుతున్న జైపాల్ యాదవ్…

బహుజనుల నోట్లో మట్టి కొట్టిన బిఆర్ఎస్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: వికారాబాద్ జిల్లాలో ఉన్న స్థానం వికారాబాద్ నియోజకవర్గం మినహాయించి మిగతా మూడు నియోజకవర్గాల్లో కేవలం అగ్రకులాల వారికే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు కేటాయించిన బిఆర్ఎస్ పార్టీ బహుజన ఓట్లు వద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తుంది. 60 శాతం పైగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి…

ఎల్బీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్టు 21: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువు ఎమ్మెల్యే డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కి ఎల్. బి. నగర్ టికెట్ ఖరారు చేశారు. సీ.ఎం .కేసీఆర్ ఆశీస్సులతో ఎల్. బి. నగర్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన సుధీర్ రెడ్డి ప్రజా సమస్యలపై యుద్ధం చేసే నికార్సైన ప్రజా ప్రతినిధి. అజాతశత్రుమైన…

ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కే బిఆర్ఎస్ టికెట్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ  పటాన్ చెరు అభ్యర్థిగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..తనపైన పూర్తి నమ్మకంతో మూడోసారి పటాన్ చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన…