Category Uncategorized

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ధరఖాస్తుల ఆహ్వానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులను విద్యా విజ్ఞాన బోధనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడా రంగాలలో అత్యుత్తమ క్రమ శిక్షణతో ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న అధ్యపకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ప్రతిభను, విద్యా సేవా నిరతిని గుర్తించి ఘనంగా సన్మానించి, సత్కరించి…

కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : కళా నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించి అవార్డులు అందించడం అభినందనీయం అని లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. 77 వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిటీ కల్చరల్ లో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే మెగా అవార్డ్స్…

నిప్పుకు చెదలు పట్టదు జగ్గారెడ్డి కాంగ్రె స్ ను వదిలిపెట్టడు

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నేరుగా ఎదురుకోలేకనే చాటు మాటలతో జగ్గన్న ప్రతిష్టను దెబ్బతియ్యలని బిఆర్ఎస్  చూస్తున్నారని మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మచ్చ లేని జగ్గారెడ్డిమీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అది వారు ఆకాశం…

పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతారు 

జగనామలో హ్యాట్రిక్‌ ‌సాధిస్తానన్న ముత్తిరెడ్డి ‌సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, తరకు వ్యతిరేకంగా కుట్రలు…

రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి..:మంత్రి హరీష్ రావు   

  రైతు రుణ మాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంకు అకౌంటల్లోకి కాదు, రైతుల చేతుల్లోకి అని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ వివంతలో నేడు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ..రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో…

సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామపంచాయితీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌,…

తెలంగాణా ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన ఘనత ఫోటో జర్నలిస్టు లదే..!: మంత్రి హరీష్ రావు 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోషించారు. లాఠీలు, ముళ్ళ కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపెట్టారు.. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫోటోలు ఎన్నో.. మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు ..తెలంగాణ ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫోటోలు రేపటికి సజీవ సాక్ష్యాలు. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ …

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు  హనుమకొండ : ఇటీవల అకాల మృతి చెందిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కు జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ అధ్యక్షతన…

క్షీణిస్తున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు.…