Category Uncategorized

కర్ణాటక బిజెపి ఎమ్మెల్యేను  సన్మానించిన ప్రజాప్రతినిధులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఆమనగల్లు మండల బిజెపి కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి బీజేపీ ఇంచార్జి,  కర్ణాటక రాష్ట్ర, మంగుళూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భరత్ శెట్టి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తో కలిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గం, బిజెపి బూతు, మండల…

కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ జైపాల్ అన్న కే.

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఎట్టకేలకు కల్వకుర్తి బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ కే వరించింది గత పది రోజులుగా కల్వకుర్తి నియోజకవర్గం లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు టికెట్…

పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాసంత్ర ఆగస్టు 21: బీ.ఆర్.ఎస్.ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ…

8 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు మినహా .. ఎక్కడి వారు అక్కడే ..

-కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌.. – ‌సిట్టింగులకే ప్రాధాన్యత – 115 సీట్లకు జాబితా విడుదల హైదరాబాద్‌: ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌సోమవారం నాడు ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ ‌లో ఏర్పాటు…

వైభవంగా నాగుల పంచమి 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 21:   మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో  నాగుల పంచమిని పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. మహిళలు  భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమతో కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యం…

గౌడ సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక చెల్లదు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : ప్రస్తుతం కొనసాగుతున్న కందుకూరు మండల గౌడ సంఘం కమిటీ ఉందని కొందరు కావాలని ఈనెల 20 ఆదివారం రోజు 20 మందితో కొన్ని గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొని నూతన సంఘ అధ్యక్షులుగా ఎన్నుకొని కమిటీకి చెడ్డ పేరు తీసుకువచ్చారని,నూతనంగా ఏన్నుకున్న గౌడ సంఘం అధ్యక్షుని ఎన్నిక చెల్లదని కందుకూరు…

మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మంచి ముహూర్తంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తిరిగి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లే విరుస్తున్నాయి.ఒకానొక క్రమంలో మంచి రెడ్డి…

విజేతలకు నగదు బహుమతుల అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కడ్తాల మండలంలోని గానుగు మార్ల గ్రామపంచాయతీలో  ఇటీవల జర్పుల రాధాకృష్ణ 20వ జయంతి సందర్భంగా నిర్వహించిన  క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మొదటి బహుమతి రూ.12వేల నగదు. రెండో బహుమతిగా…

తెలంగాణ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న రోహన్ ఆర్య

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : హైదరాబాద్ లోని గేమ్ పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ లో రోహన్ ఆర్య గోండి, ఆర్యా ద్వివేది జంట పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన నెం.1 ప్లేయర్ రోహన్ 11-1, 11-0, 11-1తో కరణ్…