Category Uncategorized

గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద ఆమనగల్లు మండలం లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం మేడిగడ్డ, మంగళపల్లి ఆకుతోటపల్లి తదితర గ్రామాలలో దరఖాస్తు దారుల ఇంటికెళ్లి ఆయా గ్రామ కార్యదర్శులు పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ తండాలో 110 దరఖాస్తులందాయని వాటిని…

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన యాదగిరి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని  కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ధర్మకర్తగా నూతనంగా నియమితులైన మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ శ్రీ సాయి కృపా నగర్ కాలనీ నివాసి మేకల యాదగిరి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శనివారం…

ఆమనగల్లు ఎస్సై ను సన్మానించిన బీజేవైఎం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 :  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ కు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై బలరాం నాయక్ ను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కండే సాయి ఆధ్వర్యంలో స్థానిక బీజేవైఎం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి, అధికార ప్రతినిధి ఒగ్గు ప్రభాకర్, బీజేవైఎం…

ఆమనగల్లు లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : ఆమనగల్లు మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ సృష్టికర్త  లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం…

రైతన్నకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కలుషిత జలాలు తాగి పశుసంపదను కోల్పోయిన రైతులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు.అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బిక్షపతి, రాజు అనే ఇద్దరు రైతులకు సంబంధించిన ఐదు బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి…

ఫోటో వీడియో గ్రాఫర్లకు రూ.5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి పలువురు ఫోటోగ్రాఫర్లరను ఘనంగా సన్మానించి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి జీవన ప్రస్థానంలో మధుర…

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19:  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా…

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 19: ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జిన్నారం మండల పరిధిలోని శివనగర్, నల్తూరు, ఖాజిపల్లి గ్రామాలతో పాటు బొల్లారం మున్సిపల్ పరిధిలో ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక…

 5కె రన్ లో పాల్గొన్న డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 19; ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.ఏం.సీ.అధికారులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి చింతలకుంట వరకు 5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.అర్హత గల వారందరినీ ఓటరుగా…