Category Uncategorized

వైభవంగా నాగుల పంచమి 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 21:   మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో  నాగుల పంచమిని పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. మహిళలు  భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమతో కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యం…

గౌడ సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక చెల్లదు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : ప్రస్తుతం కొనసాగుతున్న కందుకూరు మండల గౌడ సంఘం కమిటీ ఉందని కొందరు కావాలని ఈనెల 20 ఆదివారం రోజు 20 మందితో కొన్ని గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొని నూతన సంఘ అధ్యక్షులుగా ఎన్నుకొని కమిటీకి చెడ్డ పేరు తీసుకువచ్చారని,నూతనంగా ఏన్నుకున్న గౌడ సంఘం అధ్యక్షుని ఎన్నిక చెల్లదని కందుకూరు…

మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మంచి ముహూర్తంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తిరిగి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లే విరుస్తున్నాయి.ఒకానొక క్రమంలో మంచి రెడ్డి…

విజేతలకు నగదు బహుమతుల అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కడ్తాల మండలంలోని గానుగు మార్ల గ్రామపంచాయతీలో  ఇటీవల జర్పుల రాధాకృష్ణ 20వ జయంతి సందర్భంగా నిర్వహించిన  క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మొదటి బహుమతి రూ.12వేల నగదు. రెండో బహుమతిగా…

తెలంగాణ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న రోహన్ ఆర్య

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : హైదరాబాద్ లోని గేమ్ పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ లో రోహన్ ఆర్య గోండి, ఆర్యా ద్వివేది జంట పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన నెం.1 ప్లేయర్ రోహన్ 11-1, 11-0, 11-1తో కరణ్…

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ధరఖాస్తుల ఆహ్వానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులను విద్యా విజ్ఞాన బోధనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడా రంగాలలో అత్యుత్తమ క్రమ శిక్షణతో ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న అధ్యపకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ప్రతిభను, విద్యా సేవా నిరతిని గుర్తించి ఘనంగా సన్మానించి, సత్కరించి…

కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : కళా నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించి అవార్డులు అందించడం అభినందనీయం అని లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. 77 వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిటీ కల్చరల్ లో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే మెగా అవార్డ్స్…

నిప్పుకు చెదలు పట్టదు జగ్గారెడ్డి కాంగ్రె స్ ను వదిలిపెట్టడు

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నేరుగా ఎదురుకోలేకనే చాటు మాటలతో జగ్గన్న ప్రతిష్టను దెబ్బతియ్యలని బిఆర్ఎస్  చూస్తున్నారని మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మచ్చ లేని జగ్గారెడ్డిమీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అది వారు ఆకాశం…

పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతారు 

జగనామలో హ్యాట్రిక్‌ ‌సాధిస్తానన్న ముత్తిరెడ్డి ‌సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, తరకు వ్యతిరేకంగా కుట్రలు…