Category Uncategorized

పల్లెల్లో నిరంతర వైద్య సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పిహెచ్ సి సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం..రుద్రారం, భానూర్, లక్డారం గ్రామాలలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు కలిముద్దీన్ అహ్మద్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులు కలిముద్దీన్ అహ్మద్ గాంధీమభవన్ లో దరఖాస్తు అందజేశారు.గత 35 సంవత్సరాల నుండి విద్యార్థి…

ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల…

ఆయనకే మా వోటు.. గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

  మొదలైన ఎన్నికల నగారా.. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు మంత్రి హరీష్ రావు,బి ఆర్ ఎస్ పార్టీ కే మా వోటు అని ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు..- మా ఊరంతా మంత్రి హరీష్ రావు .. బి ఆర్ ఎస్ పార్టీ కే అని జై కొడుతూ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభించాయి.…

సేవా తత్పరిణి మదర్‌ ‌థెరిసా

అల్బేనియాలో పుట్టింది రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సన్యాసిని అయింది భారత పౌరసత్వం స్వీకరించింది మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీని స్థాపించింది నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది పేదలను అక్కున చేర్చుకుంది రోగస్తులను ఆదరించింది అనాధలకు అండగా నిలిచింది శరణాలయాలను నెలకొల్పింది అనేక పాఠశాలలను స్థాపించింది మరణ శయ్య పై ఉన్నవారికి పరిచర్యలు చేసింది మానవతావాదిగా అంతర్జాతీయ కీర్తి…

ఉచిత హామీల పై చర్చ జరగాలి..

ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దివాలా  తీస్తున్నా..ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకిలా అని ప్రశ్నించడం లేదు. లబ్ది పొందుతున్న వారు ఎలాగూ ప్రశ్నించరు. విపక్షాలకు కూడా వోట్ల్లు కావాలి గనక ప్రశ్నించడం లేదు. ఇక పన్నులు కట్టేవారు కూడా ప్రశ్నించడం లేదు. మేధావులు కూడా నిలదీయడం లేదు. ఇలా అయితే రాజకీయ  పార్టీలు…

‘‘కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కపట నీతి’’

‘‘‌సంస్థాగతంగా క్యాడర్‌ ‌లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, ఎం‌పీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు…

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు

యూకె ప్రధానిగా రిషీ సునక్‌, ‌పోర్చుగల్‌ ‌పిఎం కోస్టా, మారిషస్‌ ‌పిఎం ప్రవింద్‌?, ‌సింగపూర్‌ ‌ప్ర •డెంట్‌ ‌హలీమా, మారిషస్‌ అధ్యక్షులు రూపన్‌, ‌గయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, ట్రిని డాడ్‌-‌టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్‌ ‌లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి…

కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా సరికొండ వెంకటేష్ గౌడ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సరికొండ వెంకటేష్ గౌడ్ కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు.శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గౌడ కులస్తులు కలిసి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘ ఉపాధ్యక్షులుగా మాదారం దశరథ గౌడ్,నాయిని యాదయ్య గౌడ్,అనేగౌని శంకరయ్య గౌడ్,పండల ప్రభాకర్ గౌడ్,రావుల సత్యనారాయణ గౌడ్…