Category Uncategorized

ద్రౌపది వస్త్రాపహరణం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అప్పుడుకర్ణుడు ఈ విధంగా అన్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యవంటి పెద్దలూ, గాంధారీ దృతరాష్ట్రులున్న ఈ సభలో ధర్మ నిర్ణయానికి దిగడం దుస్సాహసం. ధర్మరాజు పందెం కాస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె అయిదుగురి భార్య. పతివ్రత ఎలా అవుతుంది? అలాంటి వనితను ‘బంధకి’ అనాలి. బంధకిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభకు…

‌జాతీయ అవార్డు విజేతలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌, ఆగస్ట్ 26: ‌తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హర్షం వ్యక్తంచేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన అల్లుఅర్జున్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ ‌యాక్టర్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ…

భారత్‌ ‌ప్రపంచానికి దిక్సూచి

• ఆగస్ట్ 23‌ను జాతీయ అంతరిక్ష దినోత్సవం • విక్రమ్‌ ‌దిగిన ప్రదేశాకి శివ్‌ ‌శక్తి పాయింట్‌గా నామకరణం • ప్రజ్ఞాన్‌ ‌పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు • విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక • శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు • చంద్రాయన్‌ ‌శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు బెంగళూరు,ఆగస్ట్26 : ‌చంద్రయాన్‌-3…

మహిళలపై నేరాలు 46.34 శాతం తగ్గాయి..

రామగుండం యూనిట్‌ అత్యుత్తమంగా పనిచేసినందుకు అభినందనలు   హైదరాబాద్‌ ‌శివార్లలో  నేరాలు గణనీయంగా తగ్గాయి రాష్ట్ర యూనిట్‌ అధికారులతో డి జీ పీ అంజనీ కుమార్‌  ‌వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఆగస్ట్  26 :. ‌నెలవారీ ఆన్‌లైన్‌ ‌గ్రేవ్‌ ‌క్రైమ్‌ ‌రివ్యూ, ఫంక్షనల్‌ ‌వర్టికల్స్, ‌సైబర్‌ ‌క్రైమ్స్ ‌మరియు హెచ్‌ఆర్‌ఎమ్‌లకు సంబంధించిన సమస్యలపై  …

ప్రజా ప్రతినిధులే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు

ఇల్లందు, ప్రజాతంత్ర, ఆగస్ట్‌  26: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి తగిన బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.  శనివారం అయితే ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల…

‌చంద్రమండలంపై కన్నేసిన కేసీఆర్‌

అబిఆర్‌ఎస్‌లో అసమ్మతి తట్టుకోలేక అమెరికా వెళ్లిన కెటిఆర్‌ అ ‌కేసీఆర్‌ ‌రాజకీయ వ్యభిచారి… ఇచ్చిన హామీలను నెరవేర్చని వంచకుడు అరానున్న ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తాం  అతీవ్ర స్థాయిలో  విమర్శించిన బండి సంజయ్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26:  ‌భారత సైంటిస్టులు చంద్రయాన్‌ను విజయవంతం చేయడంతో అక్కడి భూములను సైతం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ…

తిట్టడంలో పోటీపడుతున్న నేతలు

• పుట్లకొద్దీ వడ్లు పండించడంలో కెసిఆర్‌ ‌పోటీ • కాంగ్రెస్‌, ‌బిజెపినేతల తీరుపై మంత్రి హరీష్‌రావు సెటైర్లు సిద్దిపేట,,ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు నాయకులు తిట్టడంలో పోటీపడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ‌పుట్లకొద్దీ వడ్లు పండించడంలో పోటీపడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. తిట్టడమే రాజకీయంగా పెట్టుకున్న వీరు  తెలంగాణలో ఒక్క ఛాన్స్ అం‌టూ వస్తున్నారని అన్నారు. ఇలాంటి…

కాళేశ్వరం నీళ్లతోనే యాసంగి పంట

• కాలం కానీ సమయంలో ఆదుకుంది • విపక్షాల విమర్శలపై మండిపడ్డ హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్26: ‌కాంగ్రెస్‌ ‌హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు…

తెలంగాణా ఇచ్చింది…

కెసిఆర్‌ ‌కుటుంబం పాలనకు చరమగీతం పాడాలి పోరాటం ప్రజలది..బాగుపడ్డది  కెసిఆర్‌ ‌కుటుంబం చేవెళ్ల వేదికగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పిలుపు చేవెళ్ల,ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌కెసిఆర్‌ ‌కుటుంబ పాలనను అంతమొందించేదుకు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని చేవెళ్ల వేదికగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాన ఇచ్చిన కాంగ్రెస్‌నే కెసిఆర్‌ ‌మోసం చేశారని మండిపడ్డారు. చేవెళ్ల ప్రజాగర్జన కాంగ్రెస్‌…