ద్రౌపది వస్త్రాపహరణం
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అప్పుడుకర్ణుడు ఈ విధంగా అన్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యవంటి పెద్దలూ, గాంధారీ దృతరాష్ట్రులున్న ఈ సభలో ధర్మ నిర్ణయానికి దిగడం దుస్సాహసం. ధర్మరాజు పందెం కాస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె అయిదుగురి భార్య. పతివ్రత ఎలా అవుతుంది? అలాంటి వనితను ‘బంధకి’ అనాలి. బంధకిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభకు…
