ఆమె అందరికి అమ్మ. దైవం పంపిన తల్లి. దీన జనోద్ధకురాలు. సాటి మనష్యులకు సేవ చేయాలన్న సంకల్పం చిన్న నాట నుంచే అలవర్చుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సూక్తిని ఆలంబనగా చేసుకున్నారు. పుష్ప పరిమళ సుగంధాలు వ్యాపించిన తీరు వలె తన మనసులోంచి జాలువారిన సదాలోచనలు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చాయి. తోటివారికి సేవచేయడానికి తన వ్యక్తిగత…
Category Uncategorized
1/ 70 చట్టం ఏం చెప్తుంది..?
1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంద్రప్రదేశ్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికీ అగ్గిరాజేస్తున్న అనేక ఆదివాసీల…
పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు
• మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు • పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 : పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్ జర్నలిస్టస్…
మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ
కేబినేట్లోకి కొత్తగా ముగ్గురు చేరిక రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణం భోపాల్,ఆగస్ట్26: మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టారు. భోపాల్లోని రాజ్భవన్లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్…
1/ 70 చట్టం ఏం చెప్తుంది..?
1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంద్రప్రదేశ్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికీ అగ్గిరాజేస్తున్న అనేక ఆదివాసీల…
ప్రజాప్రతినిధులే కేసీఆర్ కు బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే ఈటల రాజేంధర్
ఇల్లందు,ప్రజాతంత్ర,ఆగస్టు 26: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం అయితే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల…
కాంగ్రెస్, బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలో పులుమద్ది గ్రామానికి చెందిన మండల నాయకులు కాంగ్రెస్ బిజెపి నుంచి…
సర్పంచ్ చాంది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆచారి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : వాసుదేవపూర్ గ్రామం సర్పంచ్ పాత్లావత్ చాంది మృతి చెందిన విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి చాంది పార్థివ దేహాన్ని నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు గ్రామపెద్దలు బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని వాతావరణం అందిద్దాం
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: హరిత తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు భారీగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు చక్కటి వాతావరణం అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో మెగా ప్లాంటేషన్…
