Category Uncategorized

చేవెళ్ల డిక్లరేషన్‌తో దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు

పాలమూరు ప్రజలు జెండాలను పక్కన బెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలి అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ నెలకు రూ. 4 వేల పెన్షన్‌…‌జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నాగర్‌ ‌కర్నూల్‌, అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ‌నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ‌చేవెళ్ల దళిత-గిరిజన…

ఆలయాల అభివృద్ధికి కృషివిద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

;మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నాదని దయ్యాలగుండు తండాలో. నూతనంగా నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ గుడి ప్రతిష్ట హోమంలో పాల్గోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, వైస్ ఎం పి పి సునిత అంద్యా నాయక్, గ్రామలసర్పంచ్ బిఆర్ఎస్…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్  డివిజన్ పరిధిలోని మయూరి నగర్, టి ఎన్ నగర్, రెడ్డి  కాలనీలలో రూ.87. 00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో …

అధిష్టానం నిర్ణయమే ఫైనల్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని ఆయన నిర్ణయానికి కట్టుబడి ప్రతి బి ఆర్ ఎస్ కార్యకర్త పనిచేస్తామని కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, బి ఆర్ ఎస్ కడ్తాల మండల అధ్యక్షుడు కంబాల పరమేష్ అన్నారు. సోమవారం వారు…

మంత్రి మహేందరెడ్డిని కలిసిన డీఎస్పీ శేఖర్ గౌడ్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్, 28 : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని  సోమవారం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మంత్రి మహేందర్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

పూసల బ్రహ్మచారి, మునిగంటి రాంప్రదీప్పూసల బ్రహ్మచారి, మునిగంటి రాంప్రదీప్  

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28;  వంద రూపాయల కైన్ పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు  నటసార్వభౌముడిగా, ప్రజాదారణ పొందిన పరిపాలకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర బిజెపి ఓబీసీ విశ్వకర్మ సెల్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి, మేడ్చల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి మునిగంటి రాంప్రదీప్ అన్నారు. సోమవారం…

ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సహకారం చేస్తున్న

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సాహకారం చెయడానికి గృహ లక్ష్మి పథకం కింద 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సి ఎం కె సి ఆర్ కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.మహేశ్వరం నియోజకవర్గము తుక్కుగూడ పురపాలక సంఘం…

నేడు ఆమనగల్లులో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటన 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ఆమనగల్లు మండలంతో పాటు ఆమనగల్  మున్సిపాలిటీలో ఈనెల 29 మంగళవారం పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.ఉదయం10. గంటలకు ఆకుతోటపల్లి గేట్ టు పోలేపల్లి ఎక్స్ రోడ్ వయా సింగంపల్లి వరకు రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు…

అనర్హులకు దళిత బంధు కేటాయిస్తూ పేద ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారు తప్ప అర్హులైన పేద ఎస్సీలకు ఇవ్వడం లేదని గొట్టిముక్కుల గ్రామ ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో గతంలో ప్రభుత్వ భూములు పొందిన వారికి డబ్బులు ఉన్నవారికి ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు…