చేవెళ్ల డిక్లరేషన్తో దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు
పాలమూరు ప్రజలు జెండాలను పక్కన బెట్టి కాంగ్రెస్ను గెలిపించాలి అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ నెలకు రూ. 4 వేల పెన్షన్…జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన నాగర్ కర్నూల్, అచ్చంపేట బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : చేవెళ్ల దళిత-గిరిజన…
