Category Uncategorized

హోలియా దాసరి సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ. లక్ష సహాయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని బిసి కాలనీలో అసంపూర్తిగా ఉన్న హోలీయ దాసరి సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నేత, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ…

వాసుదేవ్ పూర్ తండా సర్పంచ్ పాత్లవత్ చాంది మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : కడ్తాల్ మండలం వాసుదేవ్ పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాత్లవత్ చాంది (70) గుండెపోటుతో మృతి చెందారు ఆమె మరణ వార్త తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, కడ్తాల్ సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్…

అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ముస్తఫా అంబేద్కర్ డిమాండ్ చేశారు. శనివారం అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ చెక్ పోస్టులో ఉంటూ వచ్చే పోయే వాహనాలు…

కడ్తాల్ తహసిల్దార్ ను సన్మానించిన ఎల్ ఎన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : కడ్తాల మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ షేక్. ముంతాజ్ ను కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు మల్లయ్య, బిక్షపతి, గణేష్, ఏఎంసీ డైరెక్టర్ లయక్ అలీ, నాయకులు యాదగిరి…

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కడ్తాల్ మండల తహసిల్దార్ షేక్. ముంతాజ్ అన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి తో…

హై మాక్స్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

జగదేవపూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: జగదేవపూర్ మండలం లోని ఇటిక్యాల గ్రామంలో రోడ్డు పై హై మాక్స్ లైట్ ను స్థానిక సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ గుప్తా తో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,లింగారెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మీ…

మరోమారు కేసీఆర్ పోటిచేయడం గజ్వేల్ కే గర్వకారణం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ మరోమారు గజ్వేల్ నుండి పోటీ చేయడం గజ్వేల్ ప్రాంతానికే గర్వకారణం అని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ సాధకునిగా 2014లో గజ్వేల్ లో కేసిఆర్ అడుగుపెట్టిన రోజు నుండి ఈ తొమ్మిదేళ్లలో గజ్వేల్ అనూహ్య రీతిలో అన్ని రంగాల్లో…

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గం లో పలు ఆలయాల కు నిధులు మంజూరు అయినట్లు ఆరు దేవాలయాల అభివృద్ధి కి కోటి 98 లక్షల 50 వేలు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ధార్మిక దార్శనికుడని రాష్ట్రంలో…

రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెల కొనుగోలు కోసం వెళ్ళనున్న 4వ స్పెషల్ కమిటి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్పరెన్స్ హల్ లో జిల్లా పశుసంవర్ధకశాఖ, 4వ స్పెషల్ కమిటి అదికారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్…