Category Uncategorized

పూసల బ్రహ్మచారి, మునిగంటి రాంప్రదీప్పూసల బ్రహ్మచారి, మునిగంటి రాంప్రదీప్  

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28;  వంద రూపాయల కైన్ పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు  నటసార్వభౌముడిగా, ప్రజాదారణ పొందిన పరిపాలకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర బిజెపి ఓబీసీ విశ్వకర్మ సెల్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి, మేడ్చల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి మునిగంటి రాంప్రదీప్ అన్నారు. సోమవారం…

ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సహకారం చేస్తున్న

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సాహకారం చెయడానికి గృహ లక్ష్మి పథకం కింద 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సి ఎం కె సి ఆర్ కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.మహేశ్వరం నియోజకవర్గము తుక్కుగూడ పురపాలక సంఘం…

నేడు ఆమనగల్లులో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటన 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ఆమనగల్లు మండలంతో పాటు ఆమనగల్  మున్సిపాలిటీలో ఈనెల 29 మంగళవారం పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.ఉదయం10. గంటలకు ఆకుతోటపల్లి గేట్ టు పోలేపల్లి ఎక్స్ రోడ్ వయా సింగంపల్లి వరకు రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు…

అనర్హులకు దళిత బంధు కేటాయిస్తూ పేద ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారు తప్ప అర్హులైన పేద ఎస్సీలకు ఇవ్వడం లేదని గొట్టిముక్కుల గ్రామ ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో గతంలో ప్రభుత్వ భూములు పొందిన వారికి డబ్బులు ఉన్నవారికి ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు…

భారీ బైక్ ర్యాలీతో కల్వకుర్తికి తరలి వెళ్లిన బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 :  భారతీయ జనతా పార్టీ కడ్తాల్ మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఈ బైక్ ర్యాలీ కడ్తాల్ నుండి హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మీదుగా ఆమనగల్లు, వెల్దండ మీదుగా కల్వకుర్తి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక నార్త్ మంగళూరు…

సొంత నిధులతో విద్యార్థులకు బస్సు పాసులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సొంత నిధులతో బస్సు పాసులు అందించి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.సోమవారం బిహెచ్ఎల్ టౌన్షిప్ లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో చదువుతున్న 480…

గులాబీమయమైన ఇంద్రేశం.

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రజల ఆశీర్వాదంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం పిఎన్ఆర్, ఆర్కే వన్ కాలనీలలో  ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వందలాది మంది…

అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 

*ఒకే రోజు 65 అభివృద్ధి పనులకు శ్రీకారం *12.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు *ఆనందం వ్యక్తం చేసున్న సిటిజన్స్ *అభివృద్ధికి కేరాఫ్ గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటు ప్రశంసలు *నిర్విరామంగా 15 గంటలకు పైగా పర్యటించిన మంత్రి మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 28: అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని, నియోజకవర్గంలో…

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను విమర్శించడం సిగ్గుచేటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం నిజంగా హర్షనీయం  దళిత గిరిజనులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఇందిరా గాంధీ నుండి రాజశేఖర్ రెడ్డి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే దళిత గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూమి పంపిణీ చేయడం…