మైనంపల్లిపై వేటు తప్పదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్దం అయ్యింది. మంత్రి కెటిఆర్తో చర్చించి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని తెలుస్తోంది. అలాగే మల్కాజిగిరి సీటును మరొకరికి కేటాయించనున్నారు. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే…
