Category Uncategorized

నా భూమి-నా దేశం

షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01:“నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి” రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పిడికెడు మట్టి సేకరించి అమరవీరులను స్మరించుకుంటూ ఢిల్లీలో అమృత వాటిక నిర్మించాలని తలపించారు. ఇందులో…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌ ‌పాల్గొనబోయే ముందు…

స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణంలో ఈడీ• సోదాలు

న్యూదిల్లీ,ఆగస్ట్31: ‌స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడి పలు రాష్టాల్ల్రో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీతో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్టాల్లోన్రి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌…

కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం

నిమ్స్‌లో వెల్‌నెస్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్‌ ‌కొడుతారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గురువారం నిమ్స్ ‌హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ ‌శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ…

దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ

న్యూదిల్లీ,ఆగస్ట్31 : ‌దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ నియమితులయ్యారు. అర్వీందర్‌ ‌నియామకంపై ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటీ జనరల్‌ ‌సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌ ‌గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ (డిపిసిసి) అధ్యక్షుడిగా తక్షణమే అర్వీందర్‌ ‌సింగ్‌ ‌బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్‌…

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…

ఏకమవుతున్న సబ్బండ వర్గాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీసీ నేత, రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబండ వర్గాలు ఏకమవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మదుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు, యువత గొంతేత్తుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీలం మదుకు మద్దతుగా…

రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 31:రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ ధర్మకర్త అఖిల సాగర్. ఆలయ ధర్మకర్త మధు సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో కనుల పండుగగా రాఖీ పండుగ జరిగిందని అనేకమంది…